రాష్ట్రం

  • Home
  • 23న నాటక రంగ నంది అవార్డులు అందజేత : పోసాని

రాష్ట్రం

23న నాటక రంగ నంది అవార్డులు అందజేత : పోసాని

Dec 11,2023 | 14:21

ప్రజాశక్తి-అమరావతి: ఈ నెల 23న నాటక రంగ నంది అవార్డులు అందిస్తున్నామని ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళీ వెల్లడించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పూర్తి…

అవమానించారంటూ కెజిబివి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Dec 11,2023 | 21:24

ప్రజాశక్తి-చిలమత్తూరు : పరీక్షల్లో కాపీ కొట్టి మార్కులు తెచ్చుకున్నావంటూ ఉపాధ్యాయులు మందలించడంతో మనస్తాపానికిలోనై కెజిబివి విద్యార్థిని నైల్‌పాలిస్‌ తాగి ఆత్మహత్యకు యత్నించింది. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు కెజిబివిలో…

విజెఎఫ్‌ ఎన్నికల బరిలో ప్రజాశక్తి రాజేష్‌

Dec 11,2023 | 13:40

విశాఖ : వైజాగ్‌ జర్నలిస్ట్‌ ఫోరం (విజెఎఫ్‌) ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ గా పోటీ చేస్తున్న ప్రజాశక్తి ఫొటో జర్నలిస్ట్‌ కుంచం రాజేష్‌ ఈ రోజు నామినేషన్‌…

విశాఖలో జనసేన ఆందోళన – నాదెండ్ల మనోహర్‌ అరెస్టు

Dec 11,2023 | 13:04

విశాఖ : విశాఖలోని టైకూన్‌ కూడలి నుంచి వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయడంపై … జనసేన ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నోవాటెల్‌ హౌటల్‌ వద్ద…

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా..!

Dec 11,2023 | 13:34

మంగళగిరి (గుంటూరు) : వైసిపి నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవితో పాటు, వైసిపి పార్టీకి కూడా రాజీనామా…

లోకేశ్‌ ‘యువగళం’ పైలాన్‌ ఆవిష్కరణ

Dec 11,2023 | 11:58

తుని (కాకినాడ) : ‘యువగళం’ పాదయాత్ర 3వేల కి.మీ మైలురాయిని పూర్తిచేసుకున్న సందర్భంగా … టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సోమవారం ఉదయం పైలాన్‌ను…

అబ్బుర పరిచిన నేవీ విన్యాసాలు…

Dec 11,2023 | 10:01

ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖ) : విశాఖ తీరంలో ఆదివారం నిర్వహించిన నేవీ విన్యాసాలు చూపరులను అబ్బురపరిచాయి. నావికుల ప్రదర్శనలు ఒళ్లు జలదరింపజేశాయి. తూర్పు నౌకాదళం శక్తి సామర్థ్యాలకు…

ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నం

Dec 11,2023 | 08:17

ప్రజాశక్తి-ఉరవకొండ (అనంతపురం జిల్లా)ఒపిఎస్‌ అమలు చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోవడంతో, మనోవేదనకు గురై ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన అనంతరంపురం…

సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేశారు- నాదెండ్ల మనోహర్‌

Dec 11,2023 | 08:17

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేసిందనిజనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. గుండ్లకమ్మ…