కోడి పందేల బరులు సిద్ధం
జీలుగుమిల్లి : ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలోని పలుచోట్ల కోడి పందేలకు ఇప్పటి నుంచే బరుల ఏర్పాటుకు పందెం నిర్వాహకులు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం…
జీలుగుమిల్లి : ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలోని పలుచోట్ల కోడి పందేలకు ఇప్పటి నుంచే బరుల ఏర్పాటుకు పందెం నిర్వాహకులు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం…
కొనసాగిన అంగన్వాడీల సమ్మె పొర్లు దండాలతో నిరసన మంత్రి బొత్స కారు అడ్డగింత ప్రజాశక్తి – యంత్రాంగం : హామీల అమలు కోసం అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక…
అంగన్వాడీలకు ప్రత్యామ్నాయం చూస్తాం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అంగన్వాడీలకు వేతనాలు పెంచలేమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వేతనాలు పెంచడానికి బదులుగా అంగన్వాడీలకు ప్రత్యామ్నాయం…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్వాడీలు, మున్సిపల్, సమగ్రశిక్షా ఉద్యోగులకు మద్దతుగా మంగళవారం అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యాన జైల్భరో నిర్వహించను న్నాయి. దీనిలో భాగంగా…
నేడు తాడేపల్లిలో అంత్యక్రియలు ప్రజాశక్తి- తాడేపల్లి (గుంటూరు జిల్లా) : సిపిఎం నాయకులు, మార్క్సిస్టు సైద్ధాంతిక మాసపత్రిక బాధ్యులు అన్నపరెడ్డి కోటిరెడ్డి కుమార్తె అన్నపరెడ్డి సింధు (36)…
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : రాష్ట్ర డిప్యూటీ సిఎం కళత్తూరు నారాయణస్వామిపై తెలంగాణలో కేసు నమోదు అయ్యింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక సోనియా గాంధీ…
ఎమ్మెల్యే బాలయ్య… మంత్రి పెద్దిరెడ్డి పోటాపోటీ సమావేశాలు ప్రజాశక్తి-హిందూపురం : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో రాజకీయాలు వేడెక్కాయి. అప్పుడే ఎన్నికలు అనే రీతిలో అధికార ప్రతిపక్ష…
ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : బంగాళాఖాతం తీరంలో లోతైన నీటిలో ఉన్న కెజి-డిడబ్ల్యుఎన్-98/2 బ్లాక్ నుంచి ‘ఫస్ట్ ఆయిల్’ ఉత్పత్తిని విజయవంతంగా ప్రారంభించామని కాకినాడ ఒఎన్జిసి ఈస్టర్న్…
విజయవాడ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత పలు జిల్లాల్లో అరెస్టులు కొనసాగిన సమ్మె ప్రజాశక్తి- యంత్రాంగం : మున్సిపల్ కార్మికులపై పలు జిల్లాల్లో పోలీసులు సోమవారం విరుచుకుపడి ప్రతాపం…