ఎపికి చల్లని కబురు – రెండురోజులపాటు తేలికపాటి వానలు
అమరావతి : ఎపికి వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో రెండు రోజులపాటు అక్కడక్కడా తేలికపాటి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.…
అమరావతి : ఎపికి వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో రెండు రోజులపాటు అక్కడక్కడా తేలికపాటి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.…
ప్రజాశక్తి-కాకినాడ : ఈఎస్ఐ హాస్పిటల్ కాకినాడలో ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు ఎన్నో పోరాటాలు చేశాయని ఆ పోరాటాల ఫలితంగానే కాకినాడలో ఈఎస్ఐ ఆసుపత్రి…
తెలంగాణ : హైదరాబాద్లోని బహిరంగ ప్రదేశాలు, పార్కుల్లో అనైతిక చర్యలకు పాల్పడే జంటలపై షీ టీమ్స్ నిఘా పెట్టాయి. నెక్లెస్రోడ్, ఇందిరా పార్క్, కఅష్ణకాంత్పార్క్తోపాటు ఇతర పబ్లిక్…
విజయవాడ : ‘సిపిఎం జన శంఖారావం పాదయాత్ర’ మూడో రోజు శనివారం విజయవాడలో ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు నేతృత్వంలో కొనసాగుతోన్న ఈ పాదయాత్ర…
హైదరాబాద్: రాష్ట్రంలో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ…
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా…
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ‘దేశ వ్యతిరేక, సంఘ విద్రోహ కార్యక్రమాల్లో మీరు పాల్గోన్నారని, మీమీద విచారణ ప్రారంభమైందని, ఆన్లైన్ విచారణకు హాజరు కావాలని’…
అమరావతి : టిడిపి-జనసేన కూటమి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్న వేళ … ఇరు పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. తెలుగుదేశం, జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో…
ప్రజాశక్తి-రాజోలు (అంబేద్కర్ కోనసీమ) : కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ వైసిపి పరిశీలకులుగా రాజోలు నియోజకవర్గానికి చెందిన వైసిపి సోషల్ మీడియా జిల్లా కన్వినర్ పాటి శివకుమార్…