రాష్ట్రం

  • Home
  • ఎంపీలు సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ నిరసన

రాష్ట్రం

ఎంపీలు సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ నిరసన

Dec 22,2023 | 17:11

ప్రజాశక్తి-యంత్రాంగం :  పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 141 మంది ప్రతిపక్ష ఎంపీలను నిరంకుశంగా సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ ”ఇండియా” వేదిక పిలుపు మేరకు సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్,…

రోడ్డు ప్రమాదం : 2 కార్లు ధ్వంసం : ఒకరు మృతి

Dec 22,2023 | 11:37

హనుమాన్‌ జంక్షన్‌ (కృష్ణా) : కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఎక్కి మరో కారును ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం కృష్ణా జిల్లా బాపులపాడు…

నేటికీ అందని నవంబర్‌ నెల జీతాలు

Dec 22,2023 | 11:26

జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల ఆవేదన ప్రజాశక్తి- విశాఖపట్నం :   క్రిస్మస్‌ పండగ దగ్గరికి వస్తున్నా తమకు నవంబర్‌ నెల వేతనాలు ఇంకా అందకపోవడంతో వైద్యఆరోగ్యశాఖ నేషనల్‌…

చంచల్‌ గూడా జైలుకు పల్లవి ప్రశాంత్‌..14 రోజుల రిమాండ్‌

Dec 22,2023 | 11:19

హైదరాబాద్‌ : ప్రముఖ రియాల్టీ షో బిగ్బాస్‌ సీజన్‌-7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ సహా అతని సోదరుడు మహావీర్‌ను అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరికి…

పదో రోజూ కొనసాగిన అంగన్‌వాడీల సమ్మె

Dec 22,2023 | 11:18

పాతపట్నం ఎమ్మెల్యే కారు అడ్డగింత వివిధ రూపాల్లో నిరసనలు ప్రజాశక్తి- యంత్రాంగం : కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ…

నేటి నుంచి జాతీయ స్థాయి నృత్యోత్సవాలు

Dec 22,2023 | 11:14

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌  :  నగరానికి చెందిన ప్రముఖ నృత్య సంస్థ అభినయ నృత్య భారతి 28వ జాతీయ స్థాయి నృత్యోత్సవాలు, నృత్యపోటీలు హేలాపురి లయన్స్‌…

అర్ధాకలితో మిడ్డేమీల్స్‌ కార్మికులు

Dec 22,2023 | 11:07

ధరలకనుగుణంగా పెరగని బడ్జెట్‌ అమలుకు నోచుకోని కనీస వేతనం సమస్యల పరిష్కారం కోసం 5న ‘చలో విజయవాడ’ ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి : విద్యార్థులకు అన్నంపెట్టి…

విద్యార్థులందరూ సృజనకారులే..

Dec 22,2023 | 10:48

వారిలో ప్రతిభాపాఠశాలను వెలికి తీయాలి బాలోత్సవాల్లో పలువురు వక్తలు ప్రజాశక్తి – మంగళగిరి రూరల్‌ (గుంటూరు జిల్లా)/ ఎడ్యుకేషన్‌ (విజయవాడ) : విద్యార్థులందరూ సృజనకారులేనని, వారిలో నైపుణ్యాన్ని…

జనవరి నుంచి వలంటీర్లకు రూ.750 వేతనం పెంపు : మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

Dec 22,2023 | 09:55

ప్రజాశక్తి- తిరుమల : రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్లకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రూ.750 వేతన పెంచుతున్నట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.…