రాష్ట్రం

  • Home
  • రాష్ట్రంలో హంగ్‌ రావచ్చు

రాష్ట్రం

రాష్ట్రంలో హంగ్‌ రావచ్చు

May 8,2024 | 23:40

– ఇక్కడ కూడా షిండేలు – సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సొంత మెజార్టీ రాదని, హంగ్‌…

మోడీ పర్యటనలో నిర్బంధంపై సిపిఎం ఆగ్రహం

May 8,2024 | 23:37

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రధాని మోడీ విజయవాడ పర్యటన నేపథ్యంలో ప్రజలపై ఆంక్షలతోపాటు నాయకులను నిర్బంధించడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. విజయవాడలో అత్యంత…

ఓటమి భయంతోనే దాడులు – వాసిరెడ్డి పద్మ విమర్శ

May 8,2024 | 23:33

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే మహిళలు అని చూడకుండా చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ విమర్శించారు.…

అటవీ చట్ట సవరణతో ఆదివాసీలకు ముప్పు

May 8,2024 | 23:30

– కార్పొరేట్ల కోసం బిజెపి దుష్ట చర్యలు – పాడేరు, చింతపల్లి ఎన్నికల ప్రచార సభల్లో బృందా కరత్‌ ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి, పాడేరు, చింతపల్లి…

పాలిసెట్‌లో 87.61 శాతం అర్హత

May 8,2024 | 23:21

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పాలిసెట్‌-2024 ఫలితాలు విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనరేట్‌ కార్యాలయంలో శాఖ కమిషనరు చదలవాడ నాగరాణి బుధవారం విడుదల చేశారు. ఏప్రిల్‌ 27న జరిగిన ఈ…

‘గన్నవరం’ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం

May 8,2024 | 22:46

– 25 రోజుల్లో కూటమిదే అధికారం – జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజాశక్తి-ఉంగుటూరు (కృష్ణా) :గన్నవరం విమానాశ్రయ విస్తరణ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని జనసేన అధినేత…

చట్ట సభలకు ప్రశ్నించే గొంతుకను ఎన్నుకోండి- ఊరూరా సిపిఎం ప్రచారం

May 8,2024 | 22:44

ప్రజాశక్తి- యంత్రాంగం :నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, పాలకపక్షాలను ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుక అయిన ఉద్యమ నేతలను చట్ట సభలకు ఎన్నుకోవాలని కోరుతూ సిపిఎం నేతలు…

ప్రలోభ పెట్టు.. ఓటు పట్టు..

May 9,2024 | 07:40

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. చివరకు అడ్డదారులు తొక్కయినా విజయం సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. అందుకే…

ప్రధాని పర్యటన నేపథ్యంలో పలువురు గృహ నిర్బంధం

May 8,2024 | 22:18

– కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు పద్మశ్రీ, అమరావతి బహుజన జెఎసి నేత బాలకోటయ్య హౌస్‌ అరెస్టు నిర్బంధాన్ని ధిక్కరించి ఇండియా వేదిక సభకు వచ్చిన పద్మశ్రీ ప్రజాశక్తి…