రాష్ట్రం

  • Home
  • కానిస్టేబుల్‌ ప్రాణం తీసిన భారీ గుంత

రాష్ట్రం

కానిస్టేబుల్‌ ప్రాణం తీసిన భారీ గుంత

Mar 2,2024 | 13:26

ప్రజాశక్తి- పాలకొండ (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి చెందాడు. కానిస్టేబుల్‌ సురేష్‌ స్థానికంగా ఉన్న పోలీస్‌ స్టేషన్‌లో విధులు…

సీఎం జగన్‌ కర్నూలు పర్యటన వాయిదా

Mar 2,2024 | 13:03

ప్రజాశక్తి-అమరావతి : సీఎం జగన్‌ కర్నూలు పర్యటన వాయిదా పడింది. ఈ నెల 4న కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఆయన పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు మంత్రి…

తాగడానికి నీళ్లు అడిగితే చంపేస్తారా ? : పవన్‌ కల్యాణ్‌

Mar 2,2024 | 12:35

అమరావతి : తాగడానికి నీళ్లు అడిగితే చంపేస్తారా ? అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలోని మాచర్లలో నీళ్లు పట్టుకోడానికి…

నేటితో ముగియనున్నజేఈఈ మెయిన్‌ దరఖాస్తు గడువు

Mar 2,2024 | 12:23

ప్రజాశక్తి-అమరావతి : జేఈఈ మెయిన్‌ చివరి విడత దరఖాస్తుకు శనివారంతో గడువు ముగియనుంది. ఏప్రిల్‌ 4-15 మధ్య ఆన్లైన్‌ పరీక్షలు జరుగుతాయని జాతీయ పరీక్షల సంస్థ గతంలోనే…

బ్రిడ్జిపై సైకిళ్లను ఢీకొట్టిన కారు – ఐదుగురు విద్యార్థులకు గాయాలు

Mar 2,2024 | 12:37

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌ (తూర్పు గోదావరి) : పాఠశాల విద్యార్థుల సైకిళ్లను కారు ఢీకొట్టడంతో నలుగురు విద్యార్థులకు గాయాలవ్వగా, ఒకరికి తీవ్రగాయాలైన ఘటన శనివారం ఉదయం గోదావరి కాటన్‌…

మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్..

Mar 2,2024 | 11:55

హెచ్ఎండీఏ లేఔట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డును తొలగించిన అధికారులు హైదరాబాద్‌ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ తగిలింది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో…

బెంగళూరులో బాంబు పేలుడు..హైదరాబాద్‌లో అలర్ట్‌..!

Mar 2,2024 | 11:53

హైదరాబాద్‌ : కర్ణాటక రాజధాని బెంగళూరులో పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అలర్ట్‌ అయ్యారు. సిటీలో హై అలర్ట్‌ ప్రకటించారు. స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులను అప్రమత్తం చేశామని..…

వైసిపి 9వ జాబితా విడుదల

Mar 2,2024 | 11:31

ప్రజాశక్తి-అమరావతి : వైసిపి అభ్యర్థుల మార్పులు కొనసాగుతున్నాయి. తాజాగా 9వ జాబితాలోనూ మార్పులు చేశారు. నెల్లూరు లోక్‌సభకు విజయసాయిరెడ్డిని, కర్నూలు అసెంబ్లీ స్థానానికి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి…

టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌

Mar 2,2024 | 11:15

 పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన చంద్రబాబు ప్రజాశక్తి-అమరావతి :మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.…