రాష్ట్రం

  • Home
  • డోన్ లో ఘర్షణ – ఒకరు మృతి

రాష్ట్రం

డోన్ లో ఘర్షణ – ఒకరు మృతి

Jan 1,2024 | 12:44

ప్రజాశక్తి-నంద్యాల : నంద్యాల జిల్లా డోన్ లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మద్యం మత్తులో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడిందని స్థానికులు తెలిపారు.…

బిజెపి వ్యతిరేక శక్తులు ఏకం కావాలి

Jan 1,2024 | 11:23

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో   :    బిజెపి వ్యతిరేక శక్తులు ఏకం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ…

ప్రజాగొంతుక మూగబోవడం బాధాకరం

Jan 1,2024 | 11:29

ఎంఎల్‌సి సాబ్జీ సంస్మరణ సభలో శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌రాజు ప్రజశక్తి –  తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి జిల్లా)  : ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలతోపాటు ప్రజా సమస్యలపై గళమెత్తిన పిడిఎఫ్‌…

ఉద్యమ బాటలో ఆర్‌టిసి ఉద్యోగులు

Jan 1,2024 | 10:53

  విలీనం తర్వాత పెరిగిన కష్టాలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆర్‌టిసి ఉద్యోగులు ఉద్యమ బాటకు సమాయత్తమవుతున్నారు. ప్రభుత్వం ఈ ఐదేళ్ల కాలంలో ఆర్‌టిసిలో వున్న ఉద్యోగులను…

సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు 

Jan 1,2024 | 10:50

  ఎపి రజక వృత్తిదారుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కరయ్య డిమాండ్‌ ప్రజాశక్తి- ఒంగోలు కలెక్టరేట్‌ : రాష్ట్ర వ్యాప్తంగా రజకులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు,…

గిరిజనుల ప్రాణాలు బలిగొంటున్న టూరిజం ఆపాలి 

Jan 1,2024 | 10:27

గిరిజన సంఘం డిమాండ్ ప్రజాశక్తి-మారేడుమిల్లి : గిరిజనుల ప్రాణాలు బలిగొంటున్న మారేడుమిల్లి టూరిజం తక్షణం ఆపాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు ఆదివారం డిమాండ్…

ఘోర ప్రమాదం : ముగ్గురు యువకులు మృతి

Jan 1,2024 | 15:35

బేస్తవారపేట (ప్రకాశం) : ప్రకాశం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. బైక్‌, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ…

నిర్బంధాలతో సమ్మెను ఆపలేరు

Jan 1,2024 | 08:24

– పోటీ కార్మికులతో పనులు చేయించడం ఆపాలి – రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న మున్సిపల్‌ కార్మికుల సమ్మె ప్రజాశక్తి-యంత్రాంగం: మున్సిపల్‌ కార్మికుల సమస్యను సానుభూతితో పరిష్కరించాల్సిన ప్రభుత్వం…