రాష్ట్రం

  • Home
  • 42 కేజీల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్టు

రాష్ట్రం

42 కేజీల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్టు

Feb 5,2024 | 20:09

ప్రజాశక్తి – పలాస (శ్రీకాకుళం) : విశాఖపట్నం నుంచి ఒడిశాకు తరలిస్తున్న 42 కేజీల గంజాయిని శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.…

22 నుంచి విశాఖలో ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాలు

Feb 5,2024 | 20:02

సంఘం జాతీయ కోశాధికారి ఎస్‌.పుణ్యవతి ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు…

బకాయిలకై మిమ్స్ ఉద్యోగుల ఆందోళన

Feb 5,2024 | 16:39

బకాయి డీఏలు చెల్లించాలి సస్పెండ్ చేసిన ఉదోగ్యులను విధుల్లోకి తీసుకోవాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని డిమాండ్ నగరంలో ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా  ప్రజాశక్తి-విజయనగరం టౌన్…

పవన్‌కు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ..

Feb 5,2024 | 16:12

ప్రజాశక్తి-అమరావతి : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు.. వైసిపిని అధికారం నుంచి దించడమంటే చంద్రబాబును అధికారంలోకి తేవటమా?…

ఢిల్లీకి ప్రాజెక్టులు అప్పగించి తెలంగాణను అడుక్కునే స్థితికి తీసుకువచ్చారు..

Feb 5,2024 | 16:02

 సిఎం రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ఆగ్రహం హైదరాబాద్‌: కష్ణా నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను నెల రోజుల్లో కృష్ణా రివర్‌ బోర్డు మేనేజ్‌మెంట్‌(కేఆర్‌ఎంబీ)కి అప్పగించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధమైందని…

నారాయణపురం తండాలో విషాదం 

Feb 5,2024 | 15:45

ప్రజాశక్తి-మాచర్ల : పల్నాడు జిల్లా మాచర్ల మండలం నారాయణరపురం తండాలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు నేపద్యంలో తన ముగ్గురు పిల్లలకి, భర్తకి టీలో ఎలుకల మందు…

TG అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష: సీఎం రేవంత్‌

Feb 5,2024 | 15:23

హైదరాబాద్‌: తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీజీగా ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌'(ట్విటర్‌) వేదికగా స్పందించారు. ఒక జాతి…

వైఎస్‌ అవినాష్‌ రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Feb 5,2024 | 15:07

ఢిల్లీ : వైఎస్‌ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్‌ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ వైఎస్‌ సునీత వేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో…

బీసీ సంక్షేమానికి రూ.20వేల కోట్లు కేటాయించండి.. భట్టికి కవిత లేఖ

Feb 5,2024 | 14:45

హైదరాబాద్‌ : తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత సోమవారం లేఖ రాశారు. బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి రూ.20వేల కోట్లు కేటాయించాలని కోరారు.…