రాష్ట్రం

  • Home
  • నెల రోజుల పాటు పలు రైళ్లు రద్దు.. వివరాలు ఇవే..

రాష్ట్రం

నెల రోజుల పాటు పలు రైళ్లు రద్దు.. వివరాలు ఇవే..

Jun 16,2024 | 13:43

సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణ.. కాజీపేట- సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య రైళ్లు రద్దు హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య రామగుండం…

ట్విట్టర్ వేదికగా సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన పీవీ రమేష్

Jun 16,2024 | 13:24

ప్రజాశక్తి-అమరావతి : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల సమయంలో చెప్పిన విధంగానే అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు మెగా…

MSP: రైతులు పోరాటాలకు సిద్ధం కావాలి

Jun 16,2024 | 13:02

సంయుక్త కిసాన్ మొర్చా రాష్ట్ర కన్వీనర్, మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రజాశక్తి-ఏలూరు : ఏలూరులో జరుగుతున్న రైతు కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్) రాష్ట్ర మహాసభల్లో 2వ రోజు…

Special Status: హోదా, విభజన హామీల సాధనపై రౌండ్ టేబుల్

Jun 16,2024 | 12:41

ప్రజాశక్తి-విజయవాడ : ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…

బ్యాటరీ మింగేసిన 11 నెలల చిన్నారి.. కాపాడిన వైద్యులు

Jun 16,2024 | 12:31

ప్రజాశక్తి-విజయవాడ : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన 11 నెలల పాప ఆడుకుంటూ శనివారం బొమ్మలోని ఓ చిన్న బ్యాటరీని మింగేసింది. తల్లి వెంటనే గుర్తించి స్థానిక…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ బాధ్యతల స్వీక‌ర‌ణ

Jun 16,2024 | 12:21

ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రిగా ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు…

CPM: సిపిఎం రాష్ట్ర కమిటీ రాజకీయ తీర్మానం విడుదల

Jun 16,2024 | 12:29

ప్రజాశక్తి-విజయవాడ : సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశం శనివారం (జూన్‌ 15వ తేదీన) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన విజయవాడలో జరిగింది. ఈ సమావేశానికి పార్టీ…

శ్రీవారి దర్శనం కోసం 36 గంటల సమయం

Jun 16,2024 | 11:57

ప్రజాశక్తి-తిరుమల: తిరుమలలో ఆదివారం యాత్రికుల రద్దీ భారీగా నెలకొంది. శ్రీవారి దర్శనం కోసం 36 గంటల సమయం పడుతుందని టిటిడి ప్రకటించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి…

దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వలవన్ రాజీనామా

Jun 16,2024 | 11:53

ప్రజాశక్తి-అమరావతి: ఏపీలో దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ రాజీనామా చేశారు. ఆయన్ను ఉద్యోగ విరమణ తర్వాత సర్వీసులో కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు…