రాష్ట్రం

  • Home
  • సాగునీటి ఎద్దడిపై ఇరిగేషన్‌ ఎఇ నిర్బంధం

రాష్ట్రం

సాగునీటి ఎద్దడిపై ఇరిగేషన్‌ ఎఇ నిర్బంధం

Jan 23,2024 | 10:51

ప్రజాశక్తి- ఉప్పలగుప్తం (డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా) :పంట కాలువను పరిశీలించేందుకు సోమవారం వచ్చిన ఇరిగేషన్‌ ఎఇని తీవ్ర సాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న రైతులు నిర్బంధించారు. డాక్టర్‌…

జగనన్నా… మా ఇళ్లేవన్నా?

Jan 23,2024 | 10:49

 కట్టినవి కూల్చేశారు కొత్తగా కడతామని చేతులెత్తేశారు లబ్ధిదారుల ఆవేదన ప్రజాశక్తి- కవిటి (శ్రీకాకుళం జిల్లా) : కాంగ్రెస్‌ ప్రభుత్వం 2008లో వారందరికీ ఇందిరమ్మ కాలనీలో ఇళ్లు మంజూరు…

గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం

Jan 23,2024 | 10:30

ప్రజాస్వామ్య పరిరక్షణ.. ఉద్యమ స్ఫూర్తే ఇతివృత్తంగా ప్రదర్శనకు సిద్ధం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ‘స్వీయ పాలన, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమ స్ఫూర్తి’…

నేడు ఏసీబీ కోర్టులో స్కిల్‌ కేసు విచారణ

Jan 23,2024 | 10:27

ప్రజాశక్తి-అమరావతి : చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ కేసుపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. అప్రూవల్‌గా మారిన నిందితుడు ఏసీఐ ఎండి శిరీష్‌ చంద్రకాంత్‌ షాను విచారించే…

వామపక్ష నేతల దీక్షల విరమణ – అంగన్‌వాడీల కృతజ్ఞతలు

Jan 23,2024 | 09:15

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వంతో అంగన్‌వాడీ సంఘాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో వామపక్ష నేతలు నిరాహార దీక్షలను విరమించారు. అంగన్‌వాడీలపై రాష్ట్రప్రభుత్వ అమానుష దాడిని నిరసిస్తూ…

చర్చలు సఫలం – సమ్మె విరమించిన అంగన్‌వాడీలు

Jan 23,2024 | 10:14

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అమానుష దాడి అనంతరం సోమవారం రాత్రి అంగన్‌వాడీ సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమ్మెను విరమిస్తున్నట్లు…

పట్టాలు తప్పిన గూడ్స్‌.. తప్పిన పెను ప్రమాదం

Jan 23,2024 | 08:10

ప్రజాశక్తి-శింగరాయకొండ (ప్రకాశం జిల్లా) : గూడ్స్‌ రైలు పట్టాలు తప్పిన ఘటన ప్రకాశం జిల్లా శింగరాయకొండ రైల్వేస్టేషన్‌లో సోమవారం జరిగింది. నెల్లూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఖాళీ…

చిరంజీవి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలి : చింతా మోహన్‌

Jan 23,2024 | 08:09

 ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : చిరంజీవి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ చింతా మోహన్‌ తెలిపారు. రాజమహేంద్రవరం ప్రెస్‌…