అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం లేదు : టీటీడీ డీఎఫ్వో
ప్రజాశక్తి -తిరుమల : అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం లేదని టీటీడీ డీఎఫ్వో శ్రీనివాసు తెలిపారు. తిరుమలలో చిరుత, ఏలుగుబంటి సంచరిస్తున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన శనివారం…
ప్రజాశక్తి -తిరుమల : అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం లేదని టీటీడీ డీఎఫ్వో శ్రీనివాసు తెలిపారు. తిరుమలలో చిరుత, ఏలుగుబంటి సంచరిస్తున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన శనివారం…
తెలంగాణ : తెలంగాణ ఆర్టీసీకి మరో 80 కొత్త ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. శనివారం ఉదయం హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో…
మార్కాపురం (ప్రకాశం) : వృద్ధురాలిపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగింది. ఒంటరిగా నివాసముంటున్న వృద్ధురాలి ఇంట్లోకి కమలనాథ్ అనే యువకుడు మద్యం…
తెలంగాణ : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (WJF) రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నవ తెలంగాణా ఎడిటోరియల్ బోర్డు సభ్యులు బి.బసవపున్నయ్య అమ్మ బొడిగె ఊషమ్మ (80) కొద్దిసేపటి…
హైదరాబాద్ : హైదరాబాద్లో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. పాతబస్తీ భవానీ నగర్ పరిధిలో కొంతమంది యువకులు రైలు పట్టాలపై గ్యాంగ్ వార్కు దిగారు. గొడవల మత్తులో…
కేశవగిరి (హైదరాబాద్) : ట్రావెల్స్ కారు డ్రైవింగ్ చేస్తూనే గుండెపోటుతో డ్రైవర్ మరణించిన ఘటన శుక్రవారం ఉదయం చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై వి.శ్రీనివాస్ వివరాల…
హైదాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్ష ఫీజు గడువు తేదీని జనవరి 3 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది. రూ.2500 అపరాధ…
బిజెపికి వ్యతిరేకంగా చొరవ తీసుకోవాలని సూచన ప్రజాశక్తి – ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా) : రాష్ట్రాన్ని వెంటాడుతున్న వివిధ సమస్యలపై తెలుగుదేశం పార్టీ తన వైఖరిని…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇటీవల కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలకు సంబంధించి తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్ 106 డ్రైవర్ల పాలిట శాపం అవుతుందని…