రాష్ట్రం

  • Home
  • కేంద్రం ఒంటెద్దు పోకడలు మానుకోవాలి- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

రాష్ట్రం

కేంద్రం ఒంటెద్దు పోకడలు మానుకోవాలి- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Dec 8,2023 | 08:28

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు మానుకోవాలని, కార్మికుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట…

ఆక్రమిత అటవీ భూములను పేదలకివ్వండి : సిపిఎం

Dec 8,2023 | 08:27

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ : అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముకుందాపురం, పెనకచర్ల డ్యాం గ్రామాల పరిధిలోని అటవీ శాఖ భూములను కొందరు ఆక్రమించారని, వారి నుంచి…

సిపిఎం, సిఐటియు నాయకులపై కేసు కొట్టివేత

Dec 8,2023 | 08:27

ప్రజాశక్తి -మంగళగిరి (గుంటూరు జిల్లా)భవన నిర్మాణ కార్మికుల పక్షాన పోరాడిన క్రమంలో సిపిఎం, సిఐటియు నాయకులపై పోలీసులు మోపిన కేసును కోర్టు కొట్టివేసింది. 2016లో టిడిపి అధికారంలో…

ప్రైవేటు బస్సు బోల్తా- ఇద్దరు మృతి – పదిమందికి గాయాలు

Dec 8,2023 | 08:27

ప్రజాశక్తి-చిలమత్తూరు(బాగేపల్లి) :కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి తాలుకాలోని పాతపల్లి గ్రామం బైరేగొల్లహల్లి సమీపంలో మలుపు వద్ద ఓ ప్రయివేటు బస్సు అదుపుతప్పి గురువారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో…

జాతీయ విపత్తుగా ప్రకటించండి- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

Dec 8,2023 | 08:26

ప్రజాశక్తి – ఏలూరు, ఉండి మిచౌంగ్‌ తుపాను బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.40 వేలు పరిహారమిచ్చి ఆదుకోవాలని, ఈాక్రాప్‌తో సంబంధం లేకుండా…

897 గ్రూప్‌-2 పోస్టులకు నోటిఫికేషన్‌ – 21 నుంచి దరఖాస్తు

Dec 8,2023 | 14:30

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 897…

నవరత్నాల్లో కేంద్రం ఇచ్చిందెంత? – రాష్ట్ర సర్కారుకు కాగ్‌ ప్రశ్న

Dec 8,2023 | 08:25

ప్రజాశక్తి-ప్రత్యేక ప్రతినిధి(అమరావతి) :రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలపై కాగ్‌ఆరా తీస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా లేఖలు రాసిన కంప్ట్రోలర్‌ ఆడిట్‌ జనరల్‌ (కాగ్‌) తాజాగా…

డ్రైనేజీ నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

Dec 8,2023 | 08:24

  -నిర్లక్ష్యంవల్లే వరిపంటకు అపార నష్టం -వరికి ఎకరాకు రూ.25 వేలు, -ఇతర పంటలకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో మురుగునీటి…