రాష్ట్రం

  • Home
  • మిచౌంగ్‌ తుపాను బాధితులను ఆదుకోండి.. మోడీకి చంద్రబాబు లేఖ

రాష్ట్రం

మిచౌంగ్‌ తుపాను బాధితులను ఆదుకోండి.. మోడీకి చంద్రబాబు లేఖ

Dec 10,2023 | 13:01

 ప్రజాశక్తి-అమరావతి: మిచౌంగ్‌ తుపాను వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ఆదుకోవాలని ప్రధాని మోడీకి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు. తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం…

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి

Dec 10,2023 | 11:26

హైదరాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు హైకమాండ్‌ మంత్రి పదవి ఇచ్చింది.…

సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ రైలు ఇంజిన్‌లో పొగలు.. బీబీనగర్‌లో నిలిపివేత

Dec 10,2023 | 11:18

బీబీనగర్‌ : సికింద్రాబాద్‌ నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ వెళ్లే సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజిన్‌లో ఒక్కసారిగా పొగలు రావడం కలకల రేపింది. ఈ ఉదయం సికింద్రాబాద్‌ నుంచి…

తుపాను, కరువు నష్టాలపై నిర్లక్ష్య వైఖరి వీడండి : అఖిలపక్ష రౌండ్‌టేబుల్‌ సమావేశం డిమాండ్‌

Dec 10,2023 | 11:13

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మిచౌంగ్‌ తుపాను, కరువు నష్టాలపై వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని అఖిలపక్ష సమావేశం డిమాండ్‌ చేసింది. ఈ…

నాలుగేళ్లలో 2.17 లక్షల కోట్ల రుణం : కేంద్రానికి వివరించిన రాష్ట్రం

Dec 10,2023 | 11:05

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో 2.17 లక్షల కోట్ల రుపాయల అప్పు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి…

నేడు విశాఖలో నేవీ డే.. ఆర్కే బీచ్‌ లో ప్రదర్శనలు

Dec 10,2023 | 10:33

ప్రజాశక్తి-విశాఖ : భారతదేశం-పాకిస్తాన్‌ మధ్య జరిగిన యుద్ధంలో విజయానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 4న నేవీ డే జరుపుకుంటారు. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలో…

రైతురాజ్యం తీసుకొస్తాం : టిడిపి అధినేత చంద్రబాబు

Dec 10,2023 | 10:10

ప్రజాశక్తి – బాపట్ల జిల్లా : వైసిపి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. రైతుల సమస్యలు తీరుస్తామని, రైతు రాజ్యం రావడానికి టిడిపి, జనసేన కలిసి పనిచేస్తాయని, అరాచక…

నిర్లక్ష్యానికి భారీ మూల్యం

Dec 10,2023 | 10:05

‘గుండ్లకమ్మ’ నిర్వహణ గాలికి చాలా కాలంగా మరమ్మతులకు నోచుకోని రిజర్వాయర్‌ గేట్లు ముందుగానే మేల్కొని ఉంటే 80 వేలు ఎకరాలకునీళ్లు అందేవి ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో :…

విద్యారంగ పరిరక్షణకు సామాజిక ఉద్యమం

Dec 10,2023 | 09:51

యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో ఎంఎల్‌సి కెఎస్‌.లక్ష్మణరావు ‘ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌’ నినాదంతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం ప్రజాశక్తి- ఏలూరు అర్బన్‌ : రాష్ట్ర ప్రభుత్వం…