రాష్ట్రం

  • Home
  • తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

రాష్ట్రం

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

Feb 23,2024 | 14:52

సిద్దిపేట: సిద్దిపేట కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ను ఇరిగేషన్‌ డిపార్టమెంటు స్పెషల్‌ సెక్రటరీగా బదిలీ చేసిన ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. ఆ స్థానంలో కామారెడ్డి జిల్లా అదనపు…

మోహన్‌ కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

Feb 23,2024 | 14:46

చిత్తూరు : జిల్లాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పర్యటన కొనసాగుతోంది. ”నిజం గెలవాలి” కార్యక్రమంలో భాగంగా చిత్తూరు రూరల్‌ మండలం, ముత్తుకూరు…

తిరుమలలో పెరిగిన యాత్రికుల రద్దీ

Feb 23,2024 | 14:27

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. దీంతో కొండపై…

ఆటో, క్యాబ్‌లపై ఈ-చలానాలను రద్దు చేయాలంటూ.. రిలే నిరాహారదీక్షలు

Feb 23,2024 | 13:55

ఏలూరు : ఆటో, క్యాబ్‌ వాహనాలపై ఈ-చలానాలు విధించడానికి నిరసనగా … శుక్రవారం ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌వారు సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు పాత…

జనసేనలోకి మాజీ మంత్రి కూతురు..? రాజోలు టికెట్‌ పై ఆశలు

Feb 23,2024 | 13:44

ప్రజాశక్తి-రాజోలు (కోనసీమ) : రాజోలులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రాజోలులో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడంతో ఆశావాహుల సంఖ్య రోజుకి పెరిగిపోతుంది.…

తల్లిదండ్రులను కత్తితో నరికి చంపిన కొడుకు

Feb 23,2024 | 13:03

బొండపల్లి (విజయనగరం) : తల్లిదండ్రులను కొడుకు కత్తితో నరికి చంపిన ఘటన శుక్రవారం విజయనగరంలోని బొండపల్లిలో జరిగింది. మండలంలోని బొండపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో నివసిస్తున్న డోల…

విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను ముట్టడించిన రైతులు

Feb 23,2024 | 12:47

ప్రజాశక్తి-మక్కువ (మన్యం) : విద్యుత్‌ సరఫరా సక్రమంగా అందడంలేదంటూ … శుక్రవారం మక్కువ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. మక్కువ మండలంలోని ఎర్రసామంతవలస…

ఉద్యోగ సంఘాలతో మంత్రుల అత్యవసర భేటీ

Feb 23,2024 | 12:39

అమరావతి : జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శుక్రవారం మంత్రుల కమిటీ చర్చలు చేపట్టింది. డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 27న చలో విజయవాడకు…

నాలుగున్నరేళ్లు ఎక్కడున్నావ్‌?.. షర్మిలకు మంత్రి రోజా కౌంటర్‌

Feb 23,2024 | 12:26

తిరుమల: ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిలకు మంత్రి రోజా కౌంటరిచ్చారు. ‘నాలుగున్నరేళ్లు ఎక్కడున్నావ్‌..? తెలంగాణ బిడ్డను అని చెప్పుకుని.. ఇప్పుడు ఏపీ గురించి హడావిడి చేస్తున్నారని షర్మిలపై…