ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. మంత్రి దాడిశెట్టి రాజా కార్లు సీజ్..!
ప్రజాశక్తి-గాజువాక(విశాఖ) : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి దాడిశెట్టి రాజాకు చెందిన రెండు కార్లు పై…
ప్రజాశక్తి-గాజువాక(విశాఖ) : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి దాడిశెట్టి రాజాకు చెందిన రెండు కార్లు పై…
ప్రజాశక్తి-అమరావతి : రాజకీయం అంటే దోపిడీ అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారనిఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకష్ణారెడ్డి విమర్శించారు. సీనియర్ పాత్రికేయుడు విజయబాబు రచించిన ‘మహాదోపిడీ’ అనే పుస్తకాన్ని…
ప్రజాశక్తి-అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ గురువారం భేటీ అయ్యారు. ఎంపీ, మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక నేపథ్యంలో చంద్రబాబుతో పవన్ భేటీ…
ప్రజాశక్తి-విశాఖ : వైసిపి పార్టీ అధ్యక్షులు, సిఎం జగన్ ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లా ఎన్నికల పరిశీలకులను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో…
హైదరాబాద్: ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) నిపుణుల కమిటీ రెండో రోజైన గురువారం సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజినీర్లతో సమావేశమైంది. ఎర్రమంజిల్లోని జలసౌధలో చంద్రశేఖర్ అయ్యర్…
ప్రజాశక్తి-పెనమలూరు : కొడాలి నాని, వల్లభనేని వంశీతో నాకు ఎటువంటి సంబంధాలు లేవని బోడే ప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ టికెట్ నాకే…
ప్రజాశక్తి- తిరుపతి సిటీ : తిరుపతి రాజకీయ పరిణామాలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని, రెండు రోజుల్లో అన్ని సర్దుకుంటాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా…
ప్రజాశక్తి-రాజోలు : రాజోలు జనసేన అభ్యర్థిపై ఉత్కంఠ వీడింది. రాజోలు అభ్యర్థిగా మాజీ ఐఎఎస్ దేవా వరప్రసాద్ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. టీడీపీ, జనసేన,…
ప్రజాశక్తి-విజయవాడ : ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల . విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో ఈరోజు కడప నేతలతో భేటీ అవుతున్నారు. జిల్లాలోని అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించనున్నారు.…