మార్పు తెచ్చాం… గత ప్రభుత్వాలు చేయనివి ఎన్నో చేశాం: సిఎం జగన్
-బాబు, పవన్లవి మోసపూరిత మాటలు -భీమవరంలో విద్యాదీవెన సభలో సిఎం జగన్ ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి :విద్యతో పాటు అనేక రంగాల్లో గత నాలుగన్నరేళ్ల కాలంలో ఎన్నో…
-బాబు, పవన్లవి మోసపూరిత మాటలు -భీమవరంలో విద్యాదీవెన సభలో సిఎం జగన్ ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి :విద్యతో పాటు అనేక రంగాల్లో గత నాలుగన్నరేళ్ల కాలంలో ఎన్నో…
– సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రజాశక్తి – ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా):బిజెపి వినాశకర విధానాలకు వంత పాడుతూ వైసిపి, టిడిపిలు రాష్ట్ర ప్రజలకు తీరని…
ప్రజాశక్తి-మచిలీపట్నంరూరల్ :ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకలకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కఅష్ణా విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని, 16వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సిసి క్యాడెట్ టి.లక్ష్మి దమయంతి…
విజయవాడ: రెడ్బుక్ అంశంపై నారా లోకేష్కు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. రెడ్బుక్ పేరుతో నారా లోకేష్ బెదిరిస్తున్నారంటూ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు…
ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి :ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి భీమవరం పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులపై విరుచుకుపడ్డారు. ఎటువంటి నోటీసులూ…
విశాఖపట్నం: వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ రాజీనామా చేశారు. విశాఖ దక్షిణలో జరుగుతున్న పరిణామాలతో రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ఈమేరకు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అధికార వైసిపి మార్పులు చేర్పుల వ్యవహారం హాట్ టాపిక్గా సాగుతోంది.. సీఎంవో నుంచి నేతలకు ఫోన్లు వెళ్లడం.. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆశావహులు…
విజయనగరం: అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం జీతాలు పెంచిన ప్రతిసారీ తామూ పెంచుతామని చెప్పలేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే…
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : భారత విద్యార్థి ఫెడరేషన్ ( ఎస్ఎఫ్ఐ ) 24వ రాష్ట్ర మహాసభలు మూడు రోజులపాటు కాకినాడలో జరిగాయి. ఎంతో ఉత్తేజ పూరితమైన వాతావరణంలో…