రాష్ట్రం

  • Home
  • నగరపాలక, మున్సిపల్‌ కార్యాలయాల ముట్టడి

రాష్ట్రం

నగరపాలక, మున్సిపల్‌ కార్యాలయాల ముట్టడి

Jan 6,2024 | 21:08

– అధికారులను అడ్డగించిన పారిశుధ్య కార్మికులు – పలు జిల్లాల్లో అరెస్టు – 8న కలెక్టరేట్ల ముట్టడి ప్రజాశక్తి – యంత్రాంగం: సమస్యలు పరిష్కరించాలని 12 రోజులుగా…

 పేదల ఆకలి తీర్చే ‘అన్నా క్యాంటీన్‌’

Jan 6,2024 | 20:49

– కనిగిరిలో రెండోరోజూ చంద్రబాబు పర్యటన ప్రజాశక్తి- కనిగిరి (ప్రకాశం)పేదల ఆకలి తేర్చేది అన్నా క్యాంటీనులు అని మాజీ సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా…

ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి భూరి విరాళం

Jan 6,2024 | 17:12

విజయవాడ : విజయవాడ సున్నపుబట్టీల సెంటర్ గుంటూరు బాపనయ్యనగర్లో ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యాలయం నిర్మాణానికి ప్రజా రచయిత, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజానాట్యమండలి నాయకులు కె.దేవేంద్ర లక్ష రూపాయల…

మహాలక్ష్మి పథకం అద్భుతంగా అమలవుతుంది : సజ్జనార్‌

Jan 6,2024 | 16:44

హైదరాబాద్‌: మియాపూర్‌ డిపో 2లో ఘనంగా వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ హాజరయ్యారు. అనంతరం విధి నిర్వహణలో అద్భుతంగా పనిచేస్తున్న పలువురు…

అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడాన్ని ఖండించిన రామకృష్ణ

Jan 6,2024 | 15:43

అమరావతి: అంగన్వాడీలపై ఎస్మాచట్టాన్ని ప్రయోగించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలి…

గవర్నర్‌ కాన్వాయ్ వద్దకు వెళ్లేందుకు అంగన్‌వాడీల యత్నం.. అడ్డుకున్న పోలీసులు

Jan 6,2024 | 16:31

అనంతపురం : అనంతపురంలో ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పర్యటిస్తుండగా అంగన్వాడీ మహిళలు నిరసన తెలిపారు. గవర్నర్‌ సర్‌ తమ సమస్యలు పరిష్కరించడానికి మీరైనా చొరవ చూపండి…

హైదరాబాద్‌ లో కిడ్నాపైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సేఫ్‌..

Jan 6,2024 | 16:24

హైదరాబాద్‌: హైదరాబాద్‌ రాయదుర్గంలో కిడ్నాపైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సురేందర్‌ క్షేమంగా ఉన్నాడు. కర్నూలు జిల్లా ఆత్మకూరు దగ్గర అతడిని పోలీసులు కాపాడారు. కిడ్నాప్‌ చేసి బంధించి కారులో…

ఘోర రోడ్డు ప్రమాదం.. పల్టీలు కొట్టిన రాజధాని బస్సు

Jan 6,2024 | 15:57

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోతె మండలం మామిళ్లగూడెం వద్ద రాజధాని ఏసీ బస్సు ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురైంది. బస్సు పల్టీలు కొడుతూ…

త్వరలోనే కేసీఆర్‌ ప్రజల మధ్యకు వస్తారు: హరీశ్‌ రావు

Jan 6,2024 | 15:26

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కోలుకుంటున్నారని, త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. త్వరలోనే కేసీఆర్‌ జిల్లాల పర్యటనలు ఉంటాయని…