పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు..!!
అమరావతి: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డిపై మరో హత్యాయత్నం కేసు నమోదయ్యింది. కారంపూడి సీఐ నారాయణ స్వామిపై రాళ్ల…
అమరావతి: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డిపై మరో హత్యాయత్నం కేసు నమోదయ్యింది. కారంపూడి సీఐ నారాయణ స్వామిపై రాళ్ల…
యాదగిరిగుట్ట: వేసవి సెలవులు, వారాంతం కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి యాత్రికులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. మెట్ల దారిలో రద్దీ నెలకొంది.…
హైదరాబాద్ : ప్రస్తుత కాలంలో ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. వివిధ ఆదాయ మార్గాలను కనుగొనే విషయానికి వస్తే, కొంతమంది స్కామర్లు కష్టపడుతున్నారు. అదే…
అమరావతి: రిటర్నింగ్ అధికారి (ఆర్వో) సీల్ లేకున్నా పోస్టల్ బ్యాలట్లను తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది.…
తెలంగాణ : రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా శనివారం నమోదైంది. నిర్మల్ జిల్లా కుభీర్లో అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్…
ప్రజాశక్తి – కురుపాం(పార్వతీపురం మన్యం జిల్లా) : కేంద్ర మాజీ మంత్రివర్యులు వైరిచర్ల కిషోర్ చంద్ర దేవ్ ను సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆదివారం…
తెలంగాణ : మాజీ ఎంపి కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్వాహకుల మరో ప్రజా ప్రతినిధి, సినీ నటుడు తొట్టెంపూడి వేణుతోపాటు…
నంద్యాల :నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రి పల్లెలో దారుణం జరిగింది. మద్యం మత్తులో కట్టుకున్న భార్యను భర్త గొడ్డలితో నరికి చంపాడు. వడ్డే రమణ తాగుడుకు…
అమరావతి: విజయవాడలోని మొగల్రాజపురం బీఎస్ఆర్కే ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎ.రమేష్ను స్కూల్వాట్సప్ గ్రూప్లోని మెసేజ్లు చూడడం లేదని సస్పెండ్ చేయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు…