రాష్ట్రం

  • Home
  • అన్నారం బ్యారేజీని పరిశీలించిన నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ  బృందం

రాష్ట్రం

అన్నారం బ్యారేజీని పరిశీలించిన నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ  బృందం

Feb 20,2024 | 15:11

హైదరాబాద్‌: నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నేతఅత్వంలోని నిపుణుల బృందం మంగళవారం రాష్ట్రానికి చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం(సరస్వతీ) బ్యారేజీలను ఎన్‌డీఎస్‌ఏ అధికారులు పరిశీలించారు.…

ప్రేమ వివాహం చేసుకుందని సోదరిపై కత్తితో దాడి చేసిన అన్న

Feb 20,2024 | 14:59

నాగర్‌కర్నూల్‌ : ఆమె ప్రేమ పెళ్లి చేసుకోవడమే నేరమైంది. ప్రేమ పెళ్లి చేసుకున్న చెల్లి పట్ల అన్న క్రూరంగా ప్రవర్తించాడు. ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి…

యాదాద్రి పాతగుట్టలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు

Feb 20,2024 | 14:50

హైదరాబాద్‌ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మౌత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.…

‘మీది మొత్తం వెయ్యి అయ్యింది.. యూజర్‌ ఛార్జెస్‌ ఎక్స్‌ట్రా’

Feb 20,2024 | 14:43

హైదరాబాద్‌: సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అయ్యే అంశాలను ఉపయోగించుకుంటూ.. ట్రాఫిక్‌ నిబంధనలపై హైదరాబాద్‌ సిటీ పోలీసులు వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల కుమారి ఫుడ్‌కోర్టుకు సంబంధించి పలు…

రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని మడతపెట్టే దమ్ము టిడిపి-జనసేన, వైసిపిలకు ఉందా..? : వి.శ్రీనివాసరావు

Feb 20,2024 | 14:08

విజయవాడ : ” మీలో మీరు మడతపెట్టుకోవడం కాదు.. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని మడతపెట్టే దమ్ము టిడిపి-జనసేన, వైసిపిలకు ఉందా..?” అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి…

నరసాపురంలో కేంద్ర, రాష్ట్ర ఆర్థిక మంత్రుల పర్యటన

Feb 20,2024 | 13:34

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రాజేంద్రనాధ్‌ మంగళవారం ఉదయం…

విశాఖ ఐఐఎం, తిరుపతి ఐఐటీ ప్రాంగణాలను ప్రారంభించిన మోడీ

Feb 20,2024 | 13:21

ఢిల్లీ : రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), తిరుపతి జిల్లాలో నెలకొల్పిన ఇండియన్‌…

తిరిగి వైకాపాలో చేరిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి

Feb 20,2024 | 17:47

ప్రజాశక్తి-గుంటూరు : ఇటీవల ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రచారం చేస్తోన్న వైఎస్‌ షర్మిలకు ఆదిలోనే గట్టి షాక్‌…

పాత్రికేయులపై దాడి చేసినవారిని అరెస్టు చేయండి.. లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం : ఎస్‌ఎఫ్‌ఐ, టిఎన్‌ఎస్‌ఎఫ్‌

Feb 20,2024 | 13:09

రాప్తాడు (అనంతపురం) : గత ఆదివారం రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో పాత్రికేయులు శ్రీకృష్ణ, అనిల్‌ పై వైసీపీ గుండాల దాడిని ఎస్‌ఎఫ్‌ఐ, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఎస్కే యూనివర్సిటీ…