ఔటర్రింగ్ రోడ్డు వద్ద ఓ మూటలో మృతదేహం..!
తెలంగాణ : హైదరాబాద్లోని ఔటర్ రింగు రోడ్డు వద్ద ఓ మూటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధి బ్రహ్మణపల్లి…
తెలంగాణ : హైదరాబాద్లోని ఔటర్ రింగు రోడ్డు వద్ద ఓ మూటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధి బ్రహ్మణపల్లి…
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : గడిచిన 20 సంవత్సరాలుగా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో నిర్వహిస్తున్నఎగ్జిబిషన్ ఈ ఏడాది కూడా విశాఖ వాసులను అలరించడానికి సిద్ధం అయింది. కనుమ పండుగను…
కిటకిటలాడిన మాంసం విక్రయ కేంద్రాలు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సంక్రాంతి పండుగ నేపద్యంలో మాంసం ధరలకు రెక్కలు వచ్చాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా, పేద ధనిక…
ఢిల్లీ : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీం కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీలతో కూడిన ధర్మాసనం అక్టోబర్…
పెనుకొండ : ప్రధాని నరేంద్రమోదీ నేడు ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక…
ప్రజాశక్తి-భట్టిప్రోలు (బాపట్ల) : విధి నిర్వహణలో భాగంగా కాశ్మీర్ లోయలో పడి మృతి చెందిన ఆర్మీ ఉద్యోగి పప్పల శ్రీరాములు అంతిమయాత్ర బాపట్ల జిలా భట్టిప్రోలు మండలం…
హైదరాబాద్ : లిక్కర్ స్కాం కేసులో ఈడీ సోమవారం కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది.…
ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : మొక్కల ఉత్పత్తి ,పెంపకం, కూర్పులో కడియం నర్సరీ రైతుల ప్రత్యేకత వేరు.నర్సరీ రైతులు పెంచిన మొక్కలతో సందర్భాన్ని బట్టి వర్ణ, వైవిద్యమైన సందేశాలు ఇచ్చేలా…
ప్రజాశక్తి-తిరుమల : పుణేకి చెందిన పరాగ్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో గల భాగ్యలక్ష్మి డైరీ సోమవారం టీటీడీకి రూ.22 లక్షలు విలువైన 1000 కేజీల ఆర్గానిక్…