రాష్ట్రం

  • Home
  • విశాఖలో అట్టహాసంగా మోడుకో అవార్డుల వేడుక

రాష్ట్రం

విశాఖలో అట్టహాసంగా మోడుకో అవార్డుల వేడుక

Feb 3,2024 | 10:25

డిజైన్ & కన్‌స్ట్రక్షన్ రంగాలలో ప్రముఖులకు సత్కారం ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : నిర్మాణ పరిశ్రమలో అగ్రగామి వేదిక ఐనా మోడుకో డెవలప్‌మెంట్, డిజైన్ మరియు కన్‌స్ట్రక్షన్ రంగాలలో…

నేడు ఏలూరులో ‘సిద్ధం’

Feb 3,2024 | 09:07

మూడు జిల్లాల నుంచి రానున్న వైసిపి నేతలు, కార్యకర్తలు ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి : ఎన్నికల సన్నాహాక కార్యక్రమంలో భాగంగా శనివారం ఏలూరు శివారులో జాతీయ…

బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్‌ – ఇద్దరు మృతి

Feb 3,2024 | 09:01

వనస్థలిపురం (హైదరాబాద్‌) : వనస్థలిపురంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. సుష్మా థియేటర్‌ సమీపంలో బైక్‌ను టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు…

మరో పది మందితో వైసిపి ఆరో జాబితా

Feb 3,2024 | 08:30

– జిడి నెల్లూరు, ఎమ్మిగనూరు, చిత్తూరు ఎంపి అభ్యర్థుల మార్పు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రానున్న ఎన్నికల్లో వైసిపి తరపున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఆ పార్టీ పది…

తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు సిద్ధం చేయండి -సిఎస్‌ ఆదేశం

Feb 3,2024 | 08:29

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్రంలో రానున్న వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా వెంటనే కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడంతో పాటు, అమలుకు సిద్దంగా ఉండాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి…

హైదరాబాద్‌కు 43మంది జార్ఖండ్‌ ఎమ్మెల్యేలు

Feb 3,2024 | 08:29

షామీర్‌పేటలోని లియోనా రిసార్ట్‌లో క్యాంపు ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో:జార్ఖండ్‌ రాజకీయ పరిణామాలకు హైదరాబాద్‌ కేంద్రంగా మారింది. జెఎంఎం, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన 43 మంది ఎమ్మెల్యేలు…

మోడీ మతోన్మాద పాలనపై పోరాడాలి

Feb 3,2024 | 08:26

ప్రపంచ శ్రామిక వర్గ పీడిత విముక్తికి మార్క్సిజమే మార్గం సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం ఘనంగా సోవియట్ విప్లవ రథసారథి వి.ఐ.లెనిన్ శత వర్ధంతి సభ్…

సార్వత్రిక ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు – సిఇఒ ఎంకె మీనా

Feb 3,2024 | 08:25

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల…

రూ.500కే సిలిండర్‌ పై సీఎం రేవంత్‌ కీలక ప్రకటన

Feb 2,2024 | 17:53

హైదరాబాద్‌ :మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే తమ ఉద్దేశమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. కేస్లాపూర్‌లోని నాగోబా దర్బార్‌లో స్వయం సహాయక సంఘాలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ…