రాష్ట్రం

  • Home
  • టిడిపి – జనసేనది ప్రజల కోసం కుదిర్చిన పొత్తు: చంద్రబాబు

రాష్ట్రం

టిడిపి – జనసేనది ప్రజల కోసం కుదిర్చిన పొత్తు: చంద్రబాబు

Feb 28,2024 | 19:21

తాడేపల్లిగూడెం: వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసమే టిడిపి-జనసేన పార్టీలు కలిశాయని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన ఆ పార్టీని ప్రజలు…

మాజీ మంత్రి గొల్లపల్లి టిడిపికి రాజీనామా-సిఎం జగన్‌ సమక్షంలో వైసిపిలో చేరిక

Feb 28,2024 | 19:11

ప్రజాశక్తి-రాజోలు : మాజీ మంత్రి, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గొల్లపల్లి సూర్యారావు ఆ పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. తన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బ తీసినందునే రాజీనామా…

ఎమ్మెల్యే రేసులో ఐఏఎస్ అధికారి

Feb 28,2024 | 17:29

కొనసాగుతున్న కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రయత్నం ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : కర్నూలు ఎమ్మెల్యే సీటు విషయంలో అధిష్టానం రోజుకో ట్విస్ట్ ను ముందుకు తెస్తోంది. ఎమ్మెల్యే సీటు…

తాడేపల్లిగూడెం చేరుకున్న చంద్రబాబు, పవన్

Feb 28,2024 | 17:02

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెంలో నేడు టీడీపీ, జనసేన ఉమ్మడిగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని…

గత మూడేళ్లుగా స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం జరగకూడదని పోరాడుతున్నా.. : కేఏ పాల్‌

Feb 28,2024 | 16:20

విశాఖ: హైకోర్టులో స్టీలు ప్లాంటు అమ్మకుండా ఉండటానికి ఆర్డర్‌ తెచ్చానంటూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. జస్టిస్‌ నరేంద్ర, జస్టిస్‌ న్యాపతిలకు ఆయన…

అక్రమ మైనింగ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..విచారరణ వాయిదా

Feb 28,2024 | 16:48

అమరావతి: అక్రమ మైనింగ్‌ పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా చేబ్రోలులో డీకే పట్టాల్లో అక్రమ మైనింగ్‌ జరుగుతోందని మెండెం ప్రభుదాస్‌…

ఆస్తి కోసం అత్తమామాలపై కాల్పులు జరిపిన అల్లుడు

Feb 28,2024 | 15:51

మంచిర్యాల : పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నకానుకలు సరిపోలేదని చెప్పి ఓ అల్లుడు దారుణానికి పాల్పడ్డాడు. మరింత ఆస్తి కావాలని డిమాండ్‌ చేస్తూ అత్తమామలపై తుపాకీతో రెండు…

త్వరలో కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ : మంత్రి పొంగులేటి

Feb 28,2024 | 15:38

హైదరాబాద్‌ : పదవులు, అధికారం శాశ్వతం కాదని, చేసిన పనులే చరిత్రలో నిలిచిపోతాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్ని…

రానున్న ఎన్నికల్లో సత్తా ఏమిటో చూపిస్తాం

Feb 28,2024 | 15:32

1998 క్వాలిఫైడ్ డీఎస్సీ అభ్యర్థులు ప్రజాశక్తి-మంగళగిరి : 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్ల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు పోయినప్పటికీ రాష్ట్ర విద్యాశాఖ…