రాష్ట్రం

  • Home
  • కర్నాటకలో రోడ్డు ప్రమాదం – ముగ్గురు కర్నూలు వాసులు మృతి

రాష్ట్రం

కర్నాటకలో రోడ్డు ప్రమాదం – ముగ్గురు కర్నూలు వాసులు మృతి

Feb 26,2024 | 09:01

దావణగెరి (కర్నాటక) : టెంపో వాహనం టైరు పంక్చరయ్యి అదుపుతప్పడంతో ప్రమాదం జరిగి ముగ్గురు కర్నూలు వాసులు మృతి చెందిన ఘటన సోమవారం కర్నాటకలో జరిగింది. కర్నాటకలోని…

జెఎసి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం- యుటిఎఫ్‌

Feb 26,2024 | 08:16

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఎపి జెఎసి చలో విజయవాడ పిలుపును వాయిదా వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు యుటిఎఫ్‌ వెల్లడించింది. జెఎసి ప్రకటించిన నిర్ణయంపై ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యవర్గం ఆదివారం చర్చించింది.…

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణే ధ్యేయంగా పోరాటం : సిపిఎం

Feb 26,2024 | 08:16

ప్రజాశక్తి- ఉక్కునగరం (విశాఖపట్నం) :విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణే ధ్యేయంగా కార్మికవర్గం పోరాడాలని సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు కోరారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో విశాఖ…

చలో విజయవాడ వాయిదా- బండి శ్రీనివాసరావు

Feb 26,2024 | 08:16

ప్రజాశక్తి ా అమరావతి బ్యూరోఆర్థిక, ఆర్థికేతర ప్రయోజనాలు నెరవేర్చేందుకు ప్రభుత్వం హామీనిచ్చిన నేపథ్యంలో ఈ నెల 27న చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రెండు వారాలు…

మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కరించుకోవాలి

Feb 26,2024 | 08:15

-సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీనరసింహా విజయనగరం జిల్లా కోర్టు భవన సముదాయానికి శంకుస్థాపన ప్రజాశక్తి- విజయనగరం లీగల్‌, కోట :కక్షిదారులు న్యాయం కోసం వేచిచూడాల్సిన అవసరం లేకుండా మధ్యవర్తిత్వం…

రైతు పోరాటాలకు ఊపిరి ‘నాగలీ ఆయుధమే

Feb 26,2024 | 08:15

– కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు – విల్సన్‌రావు రచించిన కవితా సంపుటి ఆవిష్కరణ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ : రైతు సమస్యలపై సానుభూతి చూపడమే కాకుండా…

కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు మృతి

Feb 26,2024 | 08:14

ప్రత్తిపాడు (కాకినాడ) : కాకినాడలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై లారీ పంక్చర్‌ అవ్వడంతో నలుగురు ఆ లారీకి మరమ్మతులు చేస్తుండగా, ఆర్‌టిసి…

అనుమానాస్పద స్థితిలో ఆటో డ్రైవర్‌ మృతి

Feb 26,2024 | 08:15

ప్రజాశక్తి-పరిగి :అనుమానాస్పద స్థితిలో ఆటో డ్రైవర్‌ మృతి చెందిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం కాలువపల్లి శివాలయం సమీపంలోని ఓ మామిడి తోపు వద్ద…

ఆహార భద్రత, ఉపాధికి ఉద్యమం

Feb 25,2024 | 20:50

-నిరుద్యోగాన్ని పెంచుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు -ఐద్వా జాతీయ కార్యదర్శి మరియం ధావలే ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ :ఆహార భద్రత, పట్టణ ఉపాధి హామీ చట్టం కోసం…