రాష్ట్రం

  • Home
  • ఆస్తి కోసం అన్నదమ్ములు గొడవ – తమ్ముడు మృతి

రాష్ట్రం

ఆస్తి కోసం అన్నదమ్ములు గొడవ – తమ్ముడు మృతి

May 24,2024 | 10:17

శింగరాయకొండ (ప్రకాశం) : ఆస్తి కోసం అన్నదమ్ములు పడిన గొడవలో తమ్ముడు మృతి చెందిన శుక్రవారం ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలంలో జరిగింది. శింగరాయకొండ మండలం మూలగుంటపాడు…

Exams – నేటి నుంచి టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

May 24,2024 | 10:18

అమరావతి : పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో ఫెయిలైన మొత్తం 1,61,877 మంది విద్యార్థులు ఈ…

Fatal accident – ముగ్గురు మృతి

May 24,2024 | 09:48

రంగారెడ్డి జిల్లా : శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందారు. ఆమనగల్‌ మండలం అయ్యసాగర్‌ సమీపంలో బస్సు-కారు ఢీకొని…

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ – ఒకరు మృతి – మరొకరికి తీవ్రగాయాలు

May 24,2024 | 10:56

అద్దంకి (బాపట్ల) : ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలైన ఘటన గురువారం అర్థరాత్రి బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలో జరిగింది. బల్లికురవ…

రాష్ట్రానికి తప్పిన తుపాను ముప్పు

May 24,2024 | 08:55

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రానికి తుపాను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తుపానుగా మారుతుందని, దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని…

తెలుగు విద్యార్థులను రప్పించేందుకు కిర్గిజ్‌స్థాన్‌ నుంచి 2 విమానాలు – ఎపి ఎన్‌ఆర్‌టి

May 24,2024 | 08:54

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :కిర్గిజ్‌స్థాన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎపి ఎన్‌ఆర్‌టి సొసైటీ సిఇఒ హేమలత తెలిపారు. విదేశీ వ్యవహారాలశాఖ గురువారం నుంచి…

ఇల్లు కట్టేదెలా..!

May 24,2024 | 08:51

-భారంగా నిర్మాణ సామగ్రి ధరలు – రెండు గదులు, హాలుతో ఇంటి నిర్మాణానికి రూ.20 లక్షలుపైనే -హడలిపోతున్న సామాన్య ప్రజానీకం ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి :సామాన్య…

పలు రైళ్లు రద్దు

May 24,2024 | 08:45

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ : పుండి – నౌపడా – కోటబొమ్మాళి సెక్షన్‌లో వంతెన పునర్నిర్మాణ పనుల కారణంగా నౌపడా యార్డ్‌, పర్లాకిమిడి యార్డ్‌ మీదుగా మే…

ఏజెన్సీలో విజృంభిస్తున్న మలేరియా – పెరుగుతున్న జ్వర పీడితులు

May 24,2024 | 08:34

– రోగులతో కిటకిటలాడిన ఏరియా ఆస్పత్రి ప్రజాశక్తి-సీతంపేట (పార్వతీపురం మన్యం జిల్లా) :ఏజెన్సీలో వైరల్‌ జ్వరాలు, మలేరియా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా రోగులతో…