రాష్ట్రం

  • Home
  • ECO: హింసకు తావు లేకుండా.. రీపోల్‌ అవసరమే రాకుండా 

రాష్ట్రం

ECO: హింసకు తావు లేకుండా.. రీపోల్‌ అవసరమే రాకుండా 

Mar 14,2024 | 08:21

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఇవే ప్రధానం  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :  హింసకు తావు లేకుండా..ఎన్నికలు తిరిగి నిర్వహించే అవసరం…

CAA: సిఎఎపై మీ వైఖరేంటి?

Mar 14,2024 | 07:28

వైసిపి, టిడిపి, జనసేనలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సూటి ప్రశ్న అమలు చేయబోమని వైసిపి ప్రభుత్వం ప్రకటించాలి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ముస్లిమ్‌ మైనార్టీల…

18 నుంచి ఒంటిపూట బడులు

Mar 14,2024 | 07:14

విద్యాశాఖ ఉత్తర్వులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌…

నేడు టిడిపి రెండో జాబితా..  25 అసెంబ్లీ, 8 ఎంపిలతో ప్రకటన!

Mar 13,2024 | 23:44

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అభ్యర్థుల రెండో జాబితా గురువారం విడుదల కానుంది. ప్రకటించే స్థానాలపై పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారు. పొత్తులో భాగంగా…

వామపక్షాలతో కలిసి ముందుకు.. ఢిల్లీలో వైఎస్‌ షర్మిల వెల్లడి

Mar 14,2024 | 00:13

 175 స్థానాల్లోనూ పోటీ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వామపక్షాలతో కలిసి ముందుకెళ్తామని, ఈ దిశగా సిపిఎం, సిపిఐతో చర్చలు జరుపుతున్నామని ఆంధ్రప్రదేశ్‌ ప్రదేశ్‌…

చట్టాలు చేయాలని ఉత్తర్వులివ్వలేం : హైకోర్టు

Mar 14,2024 | 00:02

ప్రజాశక్తి – అమరావతి : హైదరాబాద్‌ను మరో పదేళ్ల పాటు ఎపి, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా కేంద్రానికి ఉత్తర్వులు జారీ చేయాలంటూ దాఖలైన పిల్‌ను హైకోర్టు…

నెల్లూరులో గవర్నర్‌ నజీర్‌

Mar 14,2024 | 00:01

 పిఎం సూరజ్‌ జాతీయ పోర్టల్‌ ప్రారంభం ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి :నెల్లూరు జిల్లా పర్యటనలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ బిజీబిజీగా గడిపారు. బుథవారం మధ్యాహ్నం విజయవాడ నుంచి ప్రత్యేక…

ఎపిపిఎస్‌సిని భ్రష్టు పట్టించిన జగన్‌

Mar 13,2024 | 23:57

 హైకోర్టు తీర్పు చెంపపెట్టు: టిడిపి ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిపిఎస్‌సిని జగన్‌ వైసిపిఎస్‌సిగా మార్చేసి పూర్తిగా భ్రష్టు పట్టించారని టిడిపి ప్రధాన కార్యదర్శి…

గీతాంజలి కుటుంబానికి న్యాయం చేయాలి

Mar 13,2024 | 23:55

ఐద్వా రాష్ట్ర కమిటీ డిమాండ్‌  బాధిత మహిళలు, బాలికలందరికీ ఇదే తరహా సాయం అందించాలి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తెనాలిలో ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి…