రాష్ట్రం

  • Home
  • మే 2 నుంచి ఎపి ఆర్‌ సెట్‌ ప్రవేశ పరీక్ష

రాష్ట్రం

మే 2 నుంచి ఎపి ఆర్‌ సెట్‌ ప్రవేశ పరీక్ష

Mar 21,2024 | 20:21

ప్రజాశక్తి – క్యాంపస్‌ (ఎస్‌వియు):ఎపి ఆర్‌ సెట్‌ 2023-24 ప్రవేశ పరీక్షలు మే 2 నుంచి 5 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా…

జగన్‌ పాలన మొత్తం దోపిడీల పర్వమే

Mar 21,2024 | 20:17

– ‘నిజం గెలవాలి’లో నారా భువనేశ్వరి ప్రజాశక్తి-పోరుమామిళ్ల :ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలన మొత్తం దోపిడీల పర్వంగానే కొనసాగిందని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు సతీమణి…

రేపు ఎపి లా సెట్‌, పిజి లా సెట్‌ నోటిఫికేషన్‌

Mar 21,2024 | 20:09

ప్రజాశక్తి – ఎఎన్‌యు (గుంటూరు జిల్లా) :ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ శాస్త్ర కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఎపి లా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌, ఎపి పోస్ట్‌…

బాలుడిపై సామూహిక లైంగిక దాడి

Mar 21,2024 | 20:34

ప్రజాశక్తి – బెల్లం కొండ (పల్నాడు జిల్లా) :బాలుడిపై సామూహిక లైంగిక దాడికి ఒడిగట్టిన ఘటన పల్నాడు జిల్లాలో గురువారం వెలుగు చూసింది. మిర్చి కోతల నిమిత్తం…

రెండు రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి

Mar 21,2024 | 20:30

తిరుపతి కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులే : నారా లోకేష్‌ ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో :తిరుపతి రాజకీయ పరిణామాలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని, రెండ్రోజుల్లో…

బిఆర్‌ఎస్‌ ధరణిని రహస్య డాక్యుమెంట్‌గానే చూసింది :మంత్రి పొంగులేటి

Mar 21,2024 | 17:46

హైదరాబాద్‌: ధరణి ద్వారా జరిగిన అక్రమాలన్నింటినీ ఆధారాలతో సహా బయటపెట్టి, శ్వేతపత్రం విడుదల చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గత…

ఎన్నికల కమిషన్‌ అనుమతి తర్వాతే టెట్‌ ఫలితాలు : విద్యాశాఖ

Mar 21,2024 | 16:49

ప్రజాశక్తి-అమరావతి : ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే టెట్‌ ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొంటూ అధికారిక వెబ్‌సైట్‌ https://aptet.apcfss.in/లో విద్యాశాఖ ప్రకటన చేసింది. షెడ్యూల్‌ ప్రకారమైతే…

విజయవాడలో నిలిచిన పాస్‌పోర్టు సేవలు

Mar 21,2024 | 16:39

ప్రజాశక్తి-విజయవాడ: విజయవాడలో పాస్‌పోర్టు సేవా కేంద్రంలో సేవలకు అంతరాయం కలిగింది. సుమారు గంటన్నరపాటు సేవలు నిలిచిపోయాయి. సర్వర్‌ పనిచేయకపోవడంతోనే ఇబ్బంది తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా…

ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తాం: మంత్రి పొంగులేటి

Mar 21,2024 | 15:54

హైదరాబాద్‌ : ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి గురువారం తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ధరణికి సంబంధించి తన…