రాష్ట్రం

  • Home
  • నిందితుల క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేత

రాష్ట్రం

నిందితుల క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేత

Feb 1,2024 | 14:54

అమరావతి: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పీఎస్‌ పరిధిలోని శిరోముండనం కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నిందితులు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు…

టీటీడీ అటవీ కార్మికుల నిరాహార దీక్షకు పలువురు సంఘీభావం

Feb 1,2024 | 13:30

ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : టీటీడీ అటవీ కార్మికులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు ఫలవంతం కావాలని కోరుతూ టీటీడీ పరిపాలనా భవనం వద్ద తిరుపతిలోని ప్రముఖులు, రాజకీయ…

హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ పోస్టర్‌ ఆవిష్కరించిన మంత్రి జూపల్లి

Feb 1,2024 | 13:16

హైదరాబాద్‌: ఫిబ్రవరి 9 నుండి 19 వరకు జరిగే హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శన పోస్టర్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…

ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్‌

Feb 1,2024 | 13:06

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీకి చేరుకున్న ఆయనకు బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు స్వాగతం పలికారు. కేసీఆర్‌ నేరుగా…

ఐలు నిరాహార దీక్షకు సిపిఎం మద్దతు(లైవ్)

Feb 1,2024 | 12:55

ప్రజాశక్తి-విజయవాడ : ఏపి భూ హక్కుల చట్టం-2022ని రద్దు చేయాలని విజయవాడలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు సిపిఎం రాష్ట్ర…

శ్రీశైలానికి వెళ్లిన నారా లోకేష్‌

Feb 1,2024 | 12:39

ప్రజాశక్తి-శ్రీశైలం : టీడీపీ యువనేత నారా లోకేష్‌ శ్రీశైలం చేరుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శ్రీశైలంకు వచ్చారు. కర్నూలు జిల్లా సున్నిపెంట హెలిప్యాడ్‌కు చేరుకున్న…

ఏజెన్సీ స్పెషల్‌ డిఎస్‌సి ప్రకటించకపోవడం అన్యాయం

Feb 1,2024 | 10:11

ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సురేంద్ర ప్రజాశక్తి – అరకులోయ రూరల్‌ (అల్లూరి సీతారామరాజు జిల్లా) : రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో ఏజెన్సీ…

వసూలు చేసి..జమ చేయలేదు!

Feb 1,2024 | 13:07

 రూ.20 లక్షల వరకు బకాయిలు ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయించిన ఎరువులు, సబ్సిడీ విత్తనాలకు సంబంధించి డబ్బులను రైతుల నుంచి వసూలు…

24 కిలోల గంజాయి స్వాధీనం

Feb 1,2024 | 09:54

ప్రజాశక్తి – పాచిపెంట (పార్వతీపురం మన్యం జిల్లా) : ఒడిశాలోని జైపూర్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌కు అక్రంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులు నుంచి 24 కేజీల గంజాయిని స్వాధీనం…