ఆదరించండి… అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా
ఒంగోలు పార్లమెంట్ స్వతంత్య్ర అభ్యర్థి జె.వి.మోహన్గౌడ్ గిద్దలూరు : ఈ ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అండగా వుండి నిరంతరం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని…
ఒంగోలు పార్లమెంట్ స్వతంత్య్ర అభ్యర్థి జె.వి.మోహన్గౌడ్ గిద్దలూరు : ఈ ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అండగా వుండి నిరంతరం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని…
ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్ (అనకాపల్లి) : ప్రజాశక్తి నర్సీపట్నం సీనియర్ పాత్రికేయులు వడ్లమూరి అప్పారావు (51) అనారోగ్యంతో ఆదివారం స్థానిక ఏరియా ఆసుపత్రిలో మృతి చెందారు. సోమవారం ఉదయం…
ప్రజాశక్తి-కోటనందూరు (కాకినాడ) : కోటనందూరు మండలంలోని భీమవరపుకోట గ్రామంలో ఓకే వీధిలో రెండు జిల్లాలు రెండు నియోజకవర్గాలు, రెండు గ్రామాలు, ఓటర్లు వేరువేరుగా ఉండడం గమనార్హంగా ఉంది.…
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. కవిత పిటిషన్లపై ఇటీవల విచారణ…
రేపల్లె సభలో సిఎం వైఎస్ జగన్ విమర్శలు బాపట్ల : చంద్రబాబునాయుడు పద్నాలుగేళ్లు సీఎంగా పని చేసిన కాలమంతా మోసపూరితంగానూ, పాపాల పుట్టగా సాగిందని వైసిపి అధినేత,…
ప్రజాశక్తి-నరసరావుపేట (పల్నాడు జిల్లా) : పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పల్నాడు రోడ్డులోని ఎస్.ఎస్.ఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద సోమవారం…
ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : ఎన్నికల విధుల్లో పాల్గంటున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించినప్పటికీ ఫెసిలిటేషన్ సెంటర్లలో కనీస సమాచారం లభ్యం కావడం…
ప్రజాశక్తి-పిఠాపురం (కాకినాడ) : జనసేన అధినేత కూటమి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సినీ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత…
సంగం (నెల్లూరు) : ఉపాధ్యాయ సమస్యలపై పోరాడిన వ్యక్తి, ఎమ్మెల్యే విక్రం రెడ్డి పిఎ గాజుల ఫరూక్ అలి సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.…