రాష్ట్రం

  • Home
  • రాజధాని పరిధిలో నిరుపేదలకు పెన్షన్‌ రూ.5 వేలకు పెంపు

రాష్ట్రం

రాజధాని పరిధిలో నిరుపేదలకు పెన్షన్‌ రూ.5 వేలకు పెంపు

Feb 28,2024 | 20:18

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాజధాని పరిధిలో భూమి లేని నిరుపేదలకు ఇస్తున్న పెన్షన్‌ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన…

తిరుపతిలో ప్రత్యేక హోదా డిక్లరేషన్‌-వై.ఎస్‌.షర్మిల

Feb 28,2024 | 20:15

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: రాష్ట్ర అభివృద్ధి కోసం మార్చి ఒకటోతేదీన తిరుపతిలో జరిగే సభలో ప్రత్యేక హోదా పై డిక్లరేషన్‌ ప్రకటిస్తామని పిసిసి అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల…

వైసిపికి ఎంపీ మాగుంట రాజీనామా

Feb 28,2024 | 20:21

-తనయుడు రాఘవరెడ్డి ఎంపీగా పోటీ చేస్తాడని వెల్లడి ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో:ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒంగోలులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల…

ఉక్కు కోసం 3న మహాపాదయాత్ర

Feb 28,2024 | 21:35

– ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మూడేళ్లుగా పోరాటం : నర్సింగరావు ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో:వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ రక్షణ కోసం మార్చి మూడున ఉదయం ఆరు గంటలకు…

దొంగ ఓట్లపై అప్రమత్తత అవసరం

Feb 28,2024 | 19:14

ఎన్నికల కమిషన్‌ విశ్రాంత కమిషనర్‌ నిమ్మగడ్డ ప్రజాశక్తి – కాకినాడ :రాష్ట్రంలో దొంగ ఓట్లు ఉన్నాయని అందువల్ల ఓటర్లు జాగ్రత్తగా తమ ఓటును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల…

టిడిపి – జనసేనది ప్రజల కోసం కుదిర్చిన పొత్తు: చంద్రబాబు

Feb 28,2024 | 19:21

తాడేపల్లిగూడెం: వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసమే టిడిపి-జనసేన పార్టీలు కలిశాయని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన ఆ పార్టీని ప్రజలు…

మాజీ మంత్రి గొల్లపల్లి టిడిపికి రాజీనామా-సిఎం జగన్‌ సమక్షంలో వైసిపిలో చేరిక

Feb 28,2024 | 19:11

ప్రజాశక్తి-రాజోలు : మాజీ మంత్రి, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గొల్లపల్లి సూర్యారావు ఆ పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. తన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బ తీసినందునే రాజీనామా…

ఎమ్మెల్యే రేసులో ఐఏఎస్ అధికారి

Feb 28,2024 | 17:29

కొనసాగుతున్న కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రయత్నం ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : కర్నూలు ఎమ్మెల్యే సీటు విషయంలో అధిష్టానం రోజుకో ట్విస్ట్ ను ముందుకు తెస్తోంది. ఎమ్మెల్యే సీటు…

తాడేపల్లిగూడెం చేరుకున్న చంద్రబాబు, పవన్

Feb 28,2024 | 17:02

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెంలో నేడు టీడీపీ, జనసేన ఉమ్మడిగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని…