రాష్ట్రం

  • Home
  • ఢిల్లీ లిక్కర్‌ స్కాం – నేడు సుప్రీం కోర్టులో కవిత పిటిషన్‌ పై విచారణ

రాష్ట్రం

ఢిల్లీ లిక్కర్‌ స్కాం – నేడు సుప్రీం కోర్టులో కవిత పిటిషన్‌ పై విచారణ

Mar 15,2024 | 11:02

తెలంగాణ : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు ఇచ్చిన విషయం విదితమే. అయితే…

నాయుడుపేటలో భూకంపం

Mar 15,2024 | 08:26

ప్రజాశక్తి-నాయుడుపేట : నాయుడుపేట పట్టణంలో గురువారం రాత్రి 8 .45 నిమిషాల సమయంలో సుమారుగా ఐదు సెకండ్ల పాటు భూమి కంపించింది. ఈ సంఘటనతో ఏం జరుగుతుందో…

వైసిపినే గీతాంజలిని హత్య చేసింది : తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత 

Mar 15,2024 | 08:11

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి సోషల్‌ మీడియా కార్యకర్త గీతాంజలిని వైసిపినే హత్య చేసిందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ఆడపిల్ల చావును కూడా…

2018 గ్రూప్‌-1 వారికి ఎన్నికల విధులు వద్దు : ఎన్నికల ప్రధాన అధికారికి టిడిపి లేఖ

Mar 15,2024 | 08:06

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : హైకోర్టు తీర్పు నేపధ్యంలో 2018 గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ద్వారా నియామకమైన వారికి ఎన్నికల విధుల నుంచి తప్పించాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె…

ముగ్గురు ఐఎఎస్‌ల బదిలీ

Mar 15,2024 | 00:17

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ముగ్గురు ఐఎఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు…

వైసిపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే నాని

Mar 15,2024 | 00:16

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నాని (ఈలి వెంకట మధుసూదనరావు) వైసిపిలో చేరారు. గురువారం తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో…

హైకోర్టు ఏర్పాటుకు అడుగులు

Mar 14,2024 | 23:55

 కర్నూలులో న్యాయ విశ్వవిద్యాలయం శంకుస్థాపనలో సిఎం జగన్‌ బనగానపల్లెలో ‘ఇబిసి నేస్తం’ మూడో విడత నిధులు విడుదల ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు…

పెట్రోల్‌, డీజిల్‌ ధర రూ.2 చొప్పున తగ్గింపు

Mar 14,2024 | 23:53

న్యూఢిల్లీ : కోవిడ్‌ విపత్తు సమయంలోనూ ఇంధన ధరలను పదేపదే పెంచుతూ ప్రజలపై భారాలు మోపిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పెట్రోలు,…