రాష్ట్రం

  • Home
  • పిఎస్‌ఎల్‌వి ఇంటిగ్రేషన్‌ ఫెసిలిటీ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని

రాష్ట్రం

పిఎస్‌ఎల్‌వి ఇంటిగ్రేషన్‌ ఫెసిలిటీ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని

Feb 28,2024 | 08:39

ప్రజాశక్తి- సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా) :సుమారు రూ.1800 కోట్ల ఖర్చుతో నిర్మించిన మూడు ప్రధానమైన అంతరిక్ష ప్రయోగాలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేద్ర…

టిడిపి అభ్యర్థిగా శేషారావును ప్రకటించాలి

Feb 28,2024 | 08:36

నాయకులు, కార్యకర్తల ఆందోళన ప్రజాశక్తి – ఉండ్రాజవరం(తూర్పు గోదావరి) :నిడదవోలు నియోజకవర్గానికి టిడిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావును ప్రకటించాలని సూర్యరావుపాలెంలో సర్పంచ్‌ మెండే లలితకుమారి,…

ఆకాష్‌ బైజూస్‌లో అగ్ని ప్రమాదం

Feb 28,2024 | 08:36

ప్రజాశక్తి – గాజువాక (విశాఖపట్నం):గాజువాకలోని ఆకాష్‌ బైజూస్‌ బ్రాంచిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రూ.కోటి వరకూ ఆస్తి నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక శాఖ అధికారుల కథనం…

తిరుపతిలో పోలీసుల బీభత్సకాండ – పేదలపై దౌర్జన్యం – సిపిఎం నేతలు హౌస్‌ అరెస్ట్‌

Feb 27,2024 | 21:19

కరకంబాడి (తిరుపతి) : కరకంబాడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కబ్జాదారులను వదిలి పేదలపై వైసిపి ప్రభుత్వం ప్రతాపం చూపిస్తోంది. మంగళవారం తెల్లవారుజాము నుండే పోలీసులు తిరుపతిలోని కరకంబాడిలో…

రాజమహేంద్రవరం రూరల్‌ టికెట్‌ దుర్గేష్‌కి కేటాయించాలి

Feb 27,2024 | 20:14

జనసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌ :రాజమహేంద్రవరం రూరల్‌ టికెట్‌ను జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్‌కి కేటాయించాలంటూ…

తాగునీరు ఇప్పించండి- ఖాళీ బిందెలతో మహిళల నిరసన

Feb 27,2024 | 20:11

ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్‌ :అనంతపురం నగరంలో తాగునీటి కోసం రోడ్డెక్కారు. ఈ మేరకు కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద మహిళలు ఖాళీ బిందెలతో మంగళవారం నిరసన తెలిపారు. ప్రధాన…

20 మంది వైసిపి నేతలకు గన్‌మెన్ల తొలగింపు

Feb 27,2024 | 17:49

అమరావతి: కడప జిల్లాలో 20 మంది వైసిపి నేతలకు అనధికారికంగా ఇచ్చిన గన్‌మెన్‌లను ప్రభుత్వం తొలగించింది. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు భద్రత కల్పించే అంశంలో ప్రభుత్వం…

తన పేరు లేదని శిలాఫలకాలను ధ్వంసం చేసిన వైసిపి సర్పంచ్‌

Feb 27,2024 | 18:05

ప్రజాశక్తి- యర్రగొండపాలెం: ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం నియోజకవర్గం వైసిపి మరోసారి విభేదాలు బయటపడ్డాయి. పెద్దారవీడు మండలం చట్లమిట్ట, రేగుమానుపల్లి గ్రామాలకు ఒకే సచివాలయాన్ని నిర్మించారు. సచివాలయంలో ఏర్పాటు…

వైసిపితో ప్రాణ హాని ఉంది.. మీరైనా భద్రత కల్పించండి.. : సీఎం రేవంత్‌కు దస్తగిరి విజ్ఞప్తి

Feb 27,2024 | 16:38

అమరావతి : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తెలంగాణ ప్రభుత్వానికి భద్రత కల్పించాలని కోరాడు. కేసులో అప్రూవర్‌గా మారినందుకుగాను వైసీపీ ప్రభుత్వం…