రాష్ట్రం

  • Home
  • రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని మడతపెట్టే దమ్ము టిడిపి-జనసేన, వైసిపిలకు ఉందా..? : వి.శ్రీనివాసరావు

రాష్ట్రం

రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని మడతపెట్టే దమ్ము టిడిపి-జనసేన, వైసిపిలకు ఉందా..? : వి.శ్రీనివాసరావు

Feb 20,2024 | 14:08

విజయవాడ : ” మీలో మీరు మడతపెట్టుకోవడం కాదు.. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని మడతపెట్టే దమ్ము టిడిపి-జనసేన, వైసిపిలకు ఉందా..?” అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి…

నరసాపురంలో కేంద్ర, రాష్ట్ర ఆర్థిక మంత్రుల పర్యటన

Feb 20,2024 | 13:34

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రాజేంద్రనాధ్‌ మంగళవారం ఉదయం…

విశాఖ ఐఐఎం, తిరుపతి ఐఐటీ ప్రాంగణాలను ప్రారంభించిన మోడీ

Feb 20,2024 | 13:21

ఢిల్లీ : రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), తిరుపతి జిల్లాలో నెలకొల్పిన ఇండియన్‌…

తిరిగి వైకాపాలో చేరిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి

Feb 20,2024 | 17:47

ప్రజాశక్తి-గుంటూరు : ఇటీవల ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రచారం చేస్తోన్న వైఎస్‌ షర్మిలకు ఆదిలోనే గట్టి షాక్‌…

పాత్రికేయులపై దాడి చేసినవారిని అరెస్టు చేయండి.. లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం : ఎస్‌ఎఫ్‌ఐ, టిఎన్‌ఎస్‌ఎఫ్‌

Feb 20,2024 | 13:09

రాప్తాడు (అనంతపురం) : గత ఆదివారం రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో పాత్రికేయులు శ్రీకృష్ణ, అనిల్‌ పై వైసీపీ గుండాల దాడిని ఎస్‌ఎఫ్‌ఐ, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఎస్కే యూనివర్సిటీ…

సిపియం – సిపిఐ రాష్ట్ర సదస్సు.. లైవ్‌

Feb 20,2024 | 14:18

ప్రజాశక్తి- అమరావతి : రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, ఆ పార్టీతో జతకడుతున్న టిడిపి – జనసేన కూటమిని, నిరంకుశ వైసిపిని వ్యతిరేకిస్తూ సిపియం – సిపిఐ…

ఎపి జేఏసీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

Feb 23,2024 | 15:40

అమరావతి : ఉద్యోగుల ఆర్థిక బకాయిల సాధనకై జేఏసీ చేపట్టిన దశలవారి ఆందోళనలో భాగంగా … ఎపి ఎన్జీవోస్‌ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున…

కోడి కత్తి కేసు ఏప్రిల్‌ 19కి వాయిదా

Feb 20,2024 | 12:41

ప్రజాశక్తి-అమరావతి : సీఎం జగన్‌ పై కోడికత్తితో దాడి చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్‌కు ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. పలు షరతులతో…

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని వ్యక్తి దారుణ హత్య

Feb 20,2024 | 12:23

మార్కాపురం (ప్రకాశం) : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన ఘటన మంగళవారం మార్కాపురంలో జరిగింది. స్థానిక కథనం మేరకు…