రాష్ట్రం

  • Home
  • సరకు రవాణాలో మూడవ స్థానం

రాష్ట్రం

సరకు రవాణాలో మూడవ స్థానం

Jan 3,2024 | 21:31

– 137 మిలియన్‌ టన్నుల సామర్థ్యం… రూ.2,300 కోట్ల ఆదాయం – అదానీ బెర్త్‌ని స్వాధీన పరచుకుని 2023లో రూ.70 కోట్ల వ్యాపారం -వైజాగ్‌ పోర్టు ట్రస్ట్‌…

మెగా డిఎస్‌సి విడుదల చేయాలి

Jan 3,2024 | 21:22

– మంత్రి బొత్స క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన డివైఎఫ్‌ఐ -అరెస్టు చేసిన పోలీసులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:మెగా డిఎస్‌సి ప్రకటించాలని కోరుతూ ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన…

ఇచ్చిన హామీలను ఇప్పటికైనా వెంటనే నెరవేర్చాలి : సిపిఎం

Jan 3,2024 | 17:42

ప్రజాశక్తి-విజయవాడ : ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి మెగా డిఎస్సీ ప్రకటిస్తానని ఇచ్చిన హామీలను ఇప్పటికైనా వెంటనే నెరవేర్చాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు బుధవారం ఒక…

చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి

Jan 3,2024 | 16:50

మంగళగిరి: ఉమ్మడి కడప జిల్లాలో పునర్విభజనలో రద్దయిన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి బుధవారం టిడిపిలో చేరారు. ఆయన బావ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి,…

శుద్ధ ఇంధనం ఉత్పత్తికి రాష్ట్రం కట్టుబడి ఉంది : సీఎం రేవంత్‌ రెడ్డి

Jan 3,2024 | 15:50

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో అమరరాజా గ్రూప్‌ ప్రతినిధులు సమావేశమయ్యారు. సంస్థ సహ వ్యవస్థాపకుడు గల్లా జయదేవ్‌, సంస్థ ప్రతినిధులు బుధవారం సీఎం రేవంత్‌తో భేటీ…

సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్‌

Jan 3,2024 | 15:23

తెలంగాణ: తెలంగాణ సర్కార్‌ సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు…

బిజెపి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది: జూలకంటి రంగారెడ్డి

Jan 3,2024 | 15:10

నల్లగొండ : సెంటిమెంట్‌ పేరుతో బీజేపీ రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తుందని, పార్లమెంటు ఎన్నికల వేళ అయోధ్యలోని రామమందిరాన్ని తెరపైకి తీసుకొచ్చారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ…

గవర్నర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించిన బిఆర్‌ఎస్‌ నేతలు

Jan 3,2024 | 15:05

హైదరాబాద్‌: ప్రభుత్వం నామినేట్‌ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్‌ తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ హైకోర్టులో శుక్రవారం విచారణకు రానుంది. గవర్నర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బిఆర్‌ఎస్‌ నేతలు…

మల్లాదికి టికెట్‌ ఇవ్వకపోవడంపై బ్రహ్మణ సంఘాల నిరసన

Jan 3,2024 | 14:55

అమరావతి : విజయవాడలో మళ్లీ కులాల చిచ్చు చెలరేగింది. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు టికెట్‌ ఇవ్వకపోవడంపై బ్రాహ్మణ సంఘాల నిరసనకు దిగాయి.…