రాష్ట్రం

  • Home
  • టిడిపి అధినేత చంద్రబాబుతో పవన్‌కల్యాణ్‌ భేటీ

రాష్ట్రం

టిడిపి అధినేత చంద్రబాబుతో పవన్‌కల్యాణ్‌ భేటీ

Dec 6,2023 | 14:37

హైదరాబాద్‌: టిడిపి అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఆయన్ను పవన్‌ కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య…

ఎంపీ పదవికి రాజీనామా చేసిన రేవంత్‌ రెడ్డి

Dec 6,2023 | 14:27

ఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి గెలుపొందిన పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. గురువారం ఆయన ముఖ్యమంత్రిగా…

హామీలు నెరవేర్చి ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తాం : రాహుల్‌ గాంధీ

Dec 6,2023 | 13:32

తెలంగాణ : తెలంగాణలో రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రేవంత్‌…

రేపు తెలంగాణ సీఎంగా రేవంత్‌ ప్రమాణస్వీకారం.. ముఖ్యనేతలకు ఆహ్వానాలు

Dec 6,2023 | 12:55

హైదరాబాద్‌ : తెలంగాణ నూతన సీఎంగా రేవంత్‌రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల…

కృష్ణమ్మ పరవళ్ళు… ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తివేత

Dec 6,2023 | 12:53

ప్రజాశక్తి-విజయవాడ : తుఫాన్ ప్రభావంతో ఆంధ్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల…

రత్నగిరి కొండపై విరిగిన షెడ్డు – ఇద్దరికి తీవ్రగాయాలు

Dec 6,2023 | 12:40

ప్రజాశక్తి-అన్నవరం (కాకినాడ) : భారీ వర్షాలకు రత్నగిరి పై ఉన్న షెడ్డు విరగడంతో ఇద్దరు భక్తులకు తీవ్రగాయాలైన ఘటన బుధవారం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ…

చేపల వేటకు వెళ్లి బాలుడు గల్లంతు

Dec 6,2023 | 14:12

ప్రజాశక్తి-మంగళం(తిరుపతి) : చేపల వేటకు వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతు అయ్యాడు. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లాలోని తిరుమల నగర్‌ గ్రామపంచాయతీ…

నేడు అంబేద్కర్‌ వర్ధంతి.. సీఎం జగన్‌ ట్వీట్‌

Dec 6,2023 | 12:08

ప్రజాశక్తి-తాడేపల్లి: నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ట్విట్టర్‌లో ‘భారత రాజ్యాంగ ప్రదాత,…

వర్షాలకు ఇల్లు కూలి దంపతుల మృతి

Dec 6,2023 | 11:48

ఖమ్మం : వర్షాలకు ఇల్లు కూలి దంపతుల మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాదారంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనపై…