రాష్ట్రం

  • Home
  • అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడాన్ని ఖండించిన రామకృష్ణ

రాష్ట్రం

అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడాన్ని ఖండించిన రామకృష్ణ

Jan 6,2024 | 15:43

అమరావతి: అంగన్వాడీలపై ఎస్మాచట్టాన్ని ప్రయోగించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలి…

గవర్నర్‌ కాన్వాయ్ వద్దకు వెళ్లేందుకు అంగన్‌వాడీల యత్నం.. అడ్డుకున్న పోలీసులు

Jan 6,2024 | 16:31

అనంతపురం : అనంతపురంలో ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పర్యటిస్తుండగా అంగన్వాడీ మహిళలు నిరసన తెలిపారు. గవర్నర్‌ సర్‌ తమ సమస్యలు పరిష్కరించడానికి మీరైనా చొరవ చూపండి…

హైదరాబాద్‌ లో కిడ్నాపైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సేఫ్‌..

Jan 6,2024 | 16:24

హైదరాబాద్‌: హైదరాబాద్‌ రాయదుర్గంలో కిడ్నాపైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సురేందర్‌ క్షేమంగా ఉన్నాడు. కర్నూలు జిల్లా ఆత్మకూరు దగ్గర అతడిని పోలీసులు కాపాడారు. కిడ్నాప్‌ చేసి బంధించి కారులో…

ఘోర రోడ్డు ప్రమాదం.. పల్టీలు కొట్టిన రాజధాని బస్సు

Jan 6,2024 | 15:57

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోతె మండలం మామిళ్లగూడెం వద్ద రాజధాని ఏసీ బస్సు ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురైంది. బస్సు పల్టీలు కొడుతూ…

త్వరలోనే కేసీఆర్‌ ప్రజల మధ్యకు వస్తారు: హరీశ్‌ రావు

Jan 6,2024 | 15:26

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కోలుకుంటున్నారని, త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. త్వరలోనే కేసీఆర్‌ జిల్లాల పర్యటనలు ఉంటాయని…

ఆరు గ్యారెంటీలను ఆచరణలోకి తీసుకొస్తాం : మంత్రి దామోదర రాజనర్సింహ

Jan 6,2024 | 15:20

మెదక్‌ : తెలంగాణలో ఆరు గ్యారెంటీలను తప్పకుండా ఆచరణలోకి తీసుకొస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శనివారం మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజాపాలనలో ఆయన పాల్గని…

పెండింగ్‌ చలాన్ల చెల్లింపునకు విశేష స్పందన

Jan 6,2024 | 15:08

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీలతో ట్రాఫిక్‌ పెండింగ్‌ చలాన్ల చెల్లింపునకు విశేష స్పందన లభిస్తోందని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌ విశ్వప్రసాద్‌ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.3.59…

సంక్రాంతికి స్పెషల్‌ ట్రైన్స్‌..

Jan 6,2024 | 14:52

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ నేపథ్యంలో రద్దీని దఅష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే స్పెషల్‌ రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే పలు మార్గాల్లో స్పెషల్‌ ట్రైన్స్‌ను…

రెండు కీలక సైబర్‌ కేసులను ఛేదించిన హైదరాబాద్‌ పోలీసులు

Jan 6,2024 | 14:43

హైదరాబాద్‌: సైబర్‌ నేరాలకు సంబంధించిన రెండు కీలకమైన కేసులను హైదరాబాద్‌ పోలీసులు ఛేదించారు. డఫాబెట్‌ వెబ్‌సైట్‌ ద్వారా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఢిల్లీలో అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌…