రాష్ట్రం

  • Home
  • కౌలు రైతులకు న్యాయం చేయాలి – ఎపి కౌలురైతు సంఘం డిమాండ్‌

రాష్ట్రం

కౌలు రైతులకు న్యాయం చేయాలి – ఎపి కౌలురైతు సంఘం డిమాండ్‌

Apr 28,2024 | 21:55

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :’కౌలు రైతులకు న్యాయం చేయాలని ఎపి కౌలు రైతు సంఘం డిమాండ్‌ చేసింది. రైతు భరోసా పొందడానికి భూ యజమానులకు లేని నిబంధనలను కౌలు…

వడదెబ్బకు మహిళ మృతి

Apr 28,2024 | 21:55

ప్రజాశక్తి – నందిగామ ఎన్‌టిఆర్‌ జిల్లా నందిగామ మండలం రాఘవాపురం గ్రామ సిపిఎం శాఖ కార్యదర్శి కటారపు విఠల్‌రావు సతీమణి కళావతి (48) వడదెబ్బతో ఆదివారం మృతి…

ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

Apr 28,2024 | 21:45

ప్రజాశక్తి-మదనపల్లి (అన్నమయ్య జిల్లా) :చెరువులోకి దూకి ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో జరిగిన విషాదకర ఘటనకు సంబంధించి పోలీసులు, మృతురాలి కుటుంబ…

న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం

Apr 28,2024 | 21:24

– వైఎస్‌.షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌ ప్రజాశక్తి-కడప :న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని వైఎస్‌ షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌ అన్నారు.…

జగన్‌ చెప్పిందే చేస్తాడు… బాబు చెప్పి మోసం చేస్తాడు

Apr 28,2024 | 21:15

పులివెందుల్లో ఇంటింటి ప్రచారంలో వైఎస్‌ భారతి ప్రజాశక్తి -పులివెందుల టౌన్‌ :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పింది చేస్తాడని, టిడిపి అధినేత చంద్రబాబు చెప్పి మోసం చేస్తాడని సిఎం…

సిపిఎం ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థులను గెలిపించండి

Apr 28,2024 | 21:04

– కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ ప్రజాశక్తి – కురుపాం :విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గానికి, అరకు పార్లమెంటు నియోజకవర్గానికి సిపిఎం తరుపున పోటీ…

సార్వజనీన వైద్యంతోనే ఆరోగ్య భద్రత

Apr 28,2024 | 20:50

– ఐఎంఎ హాలు ప్రారంభంలో జాతీయ అధ్యక్షులు అశోకన్‌ – ఆరోగ్య ప్రణాళిక ప్రమాణ పత్రం విడుదల ప్రజాశక్తి-విజయనగరం కోట :సార్వజనీన వైద్యంతోనే అందరికీ ఆరోగ్య భద్రత…

టిడిపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే గోవర్థన్‌రెడ్డి

Apr 28,2024 | 20:45

ప్రజాశక్తి – బాపట్ల :బాపట్ల మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్థన్‌రెడ్డి ఆదివారం టిడిపిలో చేరారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో తాడేపల్లిలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.…

ఎపిలో రూ.14కోట్ల విలువైన 66 కేజీల బంగారం స్వాధీనం

Apr 28,2024 | 16:53

అమరావతి :    ఎపిలో పోలీసుల తనిఖీల్లో 14 కోట్ల విలువైన 66 కేజీల బంగారాన్ని ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ-హైదరాబాద్‌ వెళ్లే జాతీయ రహదారి…