రాష్ట్రం

  • Home
  • భగ్గుమన్న ఉద్యోగులు – నేడు డైరక్టర్‌ కార్యాలయ ముట్టడికి పిలుపు

రాష్ట్రం

భగ్గుమన్న ఉద్యోగులు – నేడు డైరక్టర్‌ కార్యాలయ ముట్టడికి పిలుపు

Jan 5,2024 | 10:16

తొలగింపుతో బెదిరింపులు.. సమగ్ర శిక్ష డైరెక్టర్‌ నిర్వాకం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమ్మెలో ఉన్న సమగ్ర శిక్ష, కెజిబివి ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు…

కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌ షర్మిల

Jan 5,2024 | 09:40

వైఎస్సార్‌ టీపీ కాంగ్రెస్‌లో విలీనం వైఎస్సార్‌ అడుగుజాడల్లో నడుస్తానని వెల్లడి ఢిల్లీ : వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్టీపీ) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.…

కెసిఆర్‌కు వైఎస్‌ జగన్‌ పరామర్శ

Jan 5,2024 | 09:39

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : ఎడమ కాలు తుంటికి శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణ మాజీ సిఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి…

19న యుఇఇయు గ్రేడ్‌

Jan 5,2024 | 08:58

-2 జెఎల్‌ఎం మహాధర్నాజయప్రదం చేయండి : సిహెచ్‌ నర్సింగరావు ప్రజాశక్తి-నెల్లూరు:ఈ నెల 19న తిరుపతిలో జరగనున్న యుఇఇయు గ్రేడ్‌ 2 జెఎల్‌ఎంల (ఎనర్జీ అసిస్టెంట్లు) మహాధర్నాను జయప్రదం…

జగన్‌ వెంటే మేము : పెద్దిరెడ్డి

Jan 5,2024 | 08:58

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:రాజకీయాల్లో మార్పులు, చేర్పులు సహజమని, తమ నేత జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని, వచ్చే ఎన్నికలో ఆయన్ను సిఎం చేయడమే లక్ష్యంగా పని చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…

టిడిపి బిసి నేతల విశ్వవిద్యాలయం – జయహో బిసి వర్క్‌షాప్‌లో చంద్రబాబు

Jan 5,2024 | 08:57

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:బిసి నాయకులను ఎందరినో తెలుగుదేశం పార్టీ తయారుచేసిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. టిడిపి కార్యాలయంలో గురువారం జరిగిన ‘జయహో బిసి’ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా…

తీరప్రాంత అభివృద్ధే లక్ష్యం – కేంద్ర మత్స్యశాఖ మంత్రి రూపాల

Jan 5,2024 | 08:57

ప్రజాశక్తి- యు.కొత్తపల్లి(కాకినాడ జిల్లా):దేశంలో ఉన్న సాగర తీరప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి పర్షోత్తం రూపాల అన్నారు. కాకినాడ…

వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు కోసం రేపటి నుంచి నిరాహార దీక్షలు

Jan 5,2024 | 08:56

-అంగన్‌వాడీ సంఘాలు ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :అంగన్‌వాడీ సంఘాల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం నుంచి నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు అంగన్‌వాడీ సంఘాలు ప్రకటించాయి. గురువారం విజయవాడ…

ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు డైరెక్టర్‌పై చర్యలు తీసుకోవాలి : సిపిఎం

Jan 5,2024 | 08:56

ప్రజాశక్తి-విజయవాడ : సర్వ శిక్ష అభియాన్‌ ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి…