Telugu States – రానున్న 4 రోజులపాటు వానలు
IMD : తెలుగు రాష్ట్రాలో రానున్న 4 రోజులపాటు మోస్తరు వానలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. మంగళవారం నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గడంతో ప్రజలు…
ఉమ్మడి ఆదిలాబాద్ : నిప్పులుకక్కుతున్న సూర్యుడి ప్రతాపానికి ప్రజలంతా ఆపసోపాలు పడుతున్నారు. మిట్టమధ్యాహ్నం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. కాస్త నిదానంగా అక్కడక్కడ వాతావరణం చల్లబడుతోంది. ఎండ వేడిమికి…
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు రిమాండ్ను కోర్టు పొడిగించింది. వారం రోజుల కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు ఆయన్ను నాంపల్లి కోర్టులో…
హైదరాబాద్ : వేసవి కాలం ప్రారంభం అయ్యింది. ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది వర్షాలు సరిగా…
ప్రజాశక్తి -మచిలీపట్నం రూరల్ : మచిలీపట్నంలో రాజకీయ దాడులు జరుగుతున్నాయి. మచిలీపట్నంలోని జనసేన నాయకుడు కోరియర్ శ్రీను కు చెందిన బార్ లో కౌంటర్ లో ఉన్న…
ప్రజాశక్తి-నెల్లూరు : పేద ప్రజల సమస్యల పరిష్కారమే తన ఆశయంగా చేసుకొని సిపిఎం పనిచేస్తుందని, ఈ నేపథ్యంలో చాలా కాలం తరువాత నగర నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి…
తెలంగాణ : దేశవ్యాప్తంగా రేపు రంజాన్ సంబరాలు జరుపుకుంటారు. అయితే కేరళ, జమ్మూ కాశ్మీర్లలో మాత్రం బుధవారమే రంజాన్ వేడుకలు మొదలయ్యాయి. దాదాపు నెల రోజులుగా ముస్లిం…
సూర్యాపేట : సూర్యాపేటజిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో దొంగలు బీభత్సం సఅష్టించారు. లక్ష్మీ శ్రీనివాస బంగారు ఆభరణాల షాప్లో భారీగా నగదు, బంగారం, వెండి ఆభరణాలు చోరీ…
హైదరాబాద్ : డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిద్దేందుకు అధికారులు కఅషి చేస్తున్నారు. ఎక్కడికక్కడ దాడులు నిర్వహిస్తూ డగ్స్, గంజాయి కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా సనత్నగర్లో సైబరాబాద్…