రాష్ట్రం

  • Home
  • సర్వం సిద్ధం

రాష్ట్రం

సర్వం సిద్ధం

Jan 19,2024 | 08:19

-రేపు 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి జగన్‌ ప్రజాశక్తి- విజయవాడ :విజయవాడ నగరంలోని స్వరాజ్య మైదానంలో అంబేద్కర్‌ విగ్రహం, స్మృతి వనం పనులు…

చట్ట ప్రకారమే సమ్మె

Jan 19,2024 | 08:17

– సమస్యలు పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తాం – షోకాజ్‌ నోటీసులకు అంగన్‌వాడీల వివరణ – రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు ప్రజాశక్తి-యంత్రాంగం’:చట్ట ప్రకారమే సమ్మె చేస్తున్నాం.. మా…

అయోధ్యకు తిరుమల శ్రీవారి లడ్డూలు

Jan 18,2024 | 16:49

ప్రజాశక్తి-తిరుమల: అయోధ్యలో ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) శ్రీవారి ప్రసాదంగా లక్ష లడ్డూలను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రామమందిర…

ఆల్‌ ఇండియా పోలీస్‌ కమాండో పోటీలకు విశాఖ ఆథిత్యం

Jan 18,2024 | 16:18

విశాఖపట్నం: కోవిడ్‌ కారణంగా 11, 12వ ఏఐపీసీసీ రద్దు చేయబడ్డాయని అడిషనల్‌ డీజీపీ రాజీవ్‌ కుమార్‌ మీనా తెలిపారు. ఇటీవల జరిగిన 13వ ఏఐపీసీసీ పోటీల్లో విజేతగా…

ఈ నెలాఖరులోగా టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చే ఛాన్స్‌

Jan 18,2024 | 16:06

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్‌ పాలిటిక్స్‌ రసవత్తరంగా మారుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల పోరుకు సిద్ధం అవుతున్నాయి. పొత్తుల విషయంలో టీడీపీ, జనసేన మధ్య తీవ్రంగా చర్చలు…

బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పులు కాదు.. ఆస్తులు సృష్టించింది: కేటీఆర్‌

Jan 18,2024 | 15:41

హైదరాబాద్‌: కాంగ్రెస్‌-బిజెపి కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ దిశా నిర్దేశం చేశారు. కేటీఆర్‌ మాట్లాడుతూ.. ”మొన్నటివరకు ప్రధాని, అదానీ…

నిరాహారదీక్షకు దిగిన కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడు

Jan 18,2024 | 15:23

హైదరాబాద్‌: గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్‌ పోర్టులో సీఎం జగన్‌ పై కోడికత్తితో దాడి చేసిన ఘటనలో శ్రీను జైలు జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే.…

చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరికలు

Jan 18,2024 | 15:32

ప్రజాశక్తి-అమరావతి :టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ నియోజకవర్గాలకు చెందిన నేతలు టీడీపీలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం రైల్వేకోడూరు వైసీపీ…

ఈడీ ఎదుట హాజరైన ఎమ్మెల్యే వివేక్‌

Jan 18,2024 | 15:14

హైదరాబాద్‌ : చెన్నూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకటస్వామి గురువారం ఈడీ ఎదుట హాజరయ్యారు. ఎన్నికల ముందు హైదరాబాద్‌లో నమోదైన హవాలా, ఫెమా కేసుకు సంబంధించి…