రాష్ట్రం

  • Home
  • ఇవిఎమ్‌ను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి!

రాష్ట్రం

ఇవిఎమ్‌ను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి!

May 22,2024 | 10:45

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేట్‌ పోలింగ్‌ కేంద్రం (202) నెంబరు బూత్‌లో స్ధానిక…

సిసిఎస్‌ ఎసిపి ఉమామహేశ్వరరావు అరెస్ట్‌

May 22,2024 | 09:56

తెలంగాణ : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో … సెంట్రల్‌ క్రైం స్టేషన్‌లో ఏసీపీగా పని చేస్తున్న టీఎస్‌ ఉమామహేశ్వరరావును ఎసిబి అధికారులు…

తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న తెలంగాణ సిఎం

May 22,2024 | 09:44

తిరుపతి : తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. టిటిడి ఈవో ఏవీ ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి…

హజ్‌ యాత్రకు మూడు ప్రత్యేక విమానాలు

May 22,2024 | 09:23

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రం నుంచి హజ్‌ యాత్రకు వెళ్లే యాత్రికుల కోసం మూడు ప్రత్యేక విమానాలను కేటాయించినట్లు ఆంధ్రప్రదేశ్‌ హజ్‌ కమిటీ తెలిపింది. ఈ మేరకు మంగళవారం…

23 నుంచి పాలిసెట్‌ అడ్మిషన్స్‌

May 22,2024 | 09:22

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పాలిసెట్‌ 2024 అడ్మిషన్‌ ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను…

బంగాళా ఖాతంలో అల్పపీడనం

May 22,2024 | 09:21

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :నైరుతి బంగాళాఖాతంలో బుదవారం అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి శుక్రవారం నాటికి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి…

రాయదుర్గంలో ఎన్‌ఐఎ సోదాలు

May 22,2024 | 09:04

-సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు -బెంగళూరుకు తరలింపు! ప్రజాశక్తి- రాయదుర్గం (అనంతపురం జిల్లా) :అనంతపురం జిల్లా రాయదుర్గంలోని తహశీల్దార్‌ రోడ్‌ వేణుగోపాలస్వామి గుడి వీధిలోగల రిటైర్డ్‌…

ఒకే సిలబస్‌ అమలు చేయాలి

May 22,2024 | 08:59

-ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ఎత్తివేయాలి -యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ ప్రజాశక్తి- కర్నూలు కలెక్టరేట్‌ :వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు…

విద్యార్థుల ఇళ్లకు టీచర్లు

May 22,2024 | 08:57

గృహ సందర్శన పేరుతో రాష్ట్రంలో ప్రత్యేక కార్యక్రమం సంవత్సరానికి రెండు సార్లు తప్పనిసరి : ప్రవీణ్‌ ప్రకాష్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య బంధాలను…