రాష్ట్రం

  • Home
  • సిసి రోడ్లను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌

రాష్ట్రం

సిసి రోడ్లను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌

Mar 4,2024 | 13:00

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. సోమవారం మండలంలోని చిట్టవరం గ్రామంలో…

ఆదిలాబాద్‌లో ప్రధాని మోడి పర్యటన – హైఅలర్ట్‌

Mar 4,2024 | 13:15

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌లో ప్రధాని మోడి పర్యటించనున్న వేళ … అధికారులు హైఅలర్ట్‌ విధించారు. మొత్తం 2 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రతను అధికారులు ఏర్పాటు…

కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం : సిఎం రేవంత్‌

Mar 4,2024 | 12:16

ఆదిలాబాద్‌ : కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివఅద్ధికి ఆటంకం అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఆదిలాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఈ…

రేపు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన

Mar 4,2024 | 12:18

ప్రజాశక్తి-అమరావతి : సీఎం జగన్‌ మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 9.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. అక్కడి రాడిసన్‌ బ్లూ రిసార్ట్స్‌లో…

జిల్లా కేంద్రానికి చేరిన పదోతరగతి ప్రశ్నాపత్రాలు

Mar 4,2024 | 11:37

ప్రజాశక్తి-అనంతపురం సిటీ : అనంతపురం జిల్లా కేంద్రానికి పదవతరగతి ప్రశ్నాపత్రాలు సోమవారం చేరాయి. వీటిని జిల్లా రెవెన్యూ అధికారి రామకృష్ణారెడ్డి డిఈఓ బి.వరలక్ష్మి , ఏసి గోవింద…

నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల ఇళ్లల్లో సోదాలు..

Mar 4,2024 | 11:27

ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో.. నేతల ఇళ్లలో భారీ ఎత్తున నగదు నిల్వలు ఉన్నాయన్న…

ఏపీ 10వ తరగతి హాల్‌ టికెట్లు విడుదల..

Mar 4,2024 | 11:32

 ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ క్రమంలో పదో తరగతి హాల్‌ టికెట్లను…

రాయలసీమ నీటి సమస్యసాహిత్యంలో ప్రతిబింబించాలి

Mar 4,2024 | 11:05

జలకవనంలో వక్తల పిలుపు ప్రజాశక్తి -పెనుకొండ : రాయలసీమ జిల్లాల్లో నెలకొన్న నీటి సమస్య సాహిత్యంలో ప్రతిబింబించాలని జలకవనంలో పలు వురు వక్తలు పిలుపు నిచ్చారు. శ్రీసత్యసాయి…

మూడెకరాల భూమి కోసం.. తల్లిదండ్రులపై ఓ కొడుకు ధాష్టీకం

Mar 4,2024 | 11:00

ప్రజాశక్తి-మదనపల్లి : మూడు ఎకరాల భూమి కోసం కనీపెంచిన తల్లిదండ్రులపైనే దాడి చేశాడో కొడుకు.. తల్లిని జుట్టుపట్టి లాగి కిందపడేసి, తండ్రిని కొట్టాడు. ఈ ఘటన ఏపీలోని…