ఓటుతోనే సక్రమ పథకాలు- రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ప్రభుత్వాలు సక్రమ పథకాలను రూపొందించాలంటే ఓటుహక్కును వినియోగించుకోవడం అత్యంత కీలకమని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. గురువారం 14వ ఓటర్ జాతీయ దినోత్సవం…