రాష్ట్రం

  • Home
  • పోలవరం నిర్వాసితుడు ఆత్మహత్యాయత్నం

రాష్ట్రం

పోలవరం నిర్వాసితుడు ఆత్మహత్యాయత్నం

May 24,2024 | 21:10

ఆర్‌అండ్‌ఆర్‌ కార్యాలయం వద్ద ఘటన ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌ : ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ రాకపోవడంతో మనస్థాపం చెంది పోలవరం నిర్వాసితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన తూర్పుగోదావరి…

ప్రజాస్వామ్యానికి నరేంద్రమోడీ ప్రమాదకరం

May 24,2024 | 21:10

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రజాశక్తి- తిరుపతి సిటీ : ప్రజాస్వామ్యానికి నరేంద్రమోడీ ప్రమాదకరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. తిరుపతిలో ఆయన శుక్రవారం…

పిన్నెల్లి కేసు తీర్పుపై పునారాలోచించాలి : ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌

May 24,2024 | 21:06

ప్రజాశక్తి-తిరుమల : పిన్నెల్లి కేసులో కోర్టు ఆదేశాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని టిడిపి మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన…

ఎపి సెట్‌ ఫలితాలు విడుదల

May 24,2024 | 21:01

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఎపి సెట్‌ 2024 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఎపిసెట్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు…

ఫుడ్‌ప్యాట్స్‌ కార్మికుల విజయం తథ్యం

May 24,2024 | 20:52

సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు ప్రజాశక్తి -తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి జిల్లా) : వేతన ఒప్పందం కోసం ఫుడ్‌ఫ్యాట్స్‌ కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు అభినందనీయమని, కార్మికులు…

సిఎస్‌ను తప్పించాలనే డిమాండ్‌ తగదు : వైసిపి

May 24,2024 | 20:53

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పోలింగ్‌కు ముందు విధ్వంసం సృష్టించేందుకు డిజిపిని బదిలీ చేయించుకుందని, టిడిపి ఇప్పుడు కౌంటింగ్‌ కేంద్రాల్లో ఉద్రిక్తతలను సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…

విద్యార్థులు న్యాయ సూత్రాలను విస్మరించకూడదు

May 24,2024 | 20:50

విట్‌ 7వ వార్షికోత్సవ సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి రవికుమార్‌ పలువురు విద్యార్థులు, అధ్యాపకులకు అవార్డులు అందజేత ప్రజాశక్తి – తుళ్లూరు (గుంటూరు జిల్లా) : విద్యార్థులు న్యాయ…

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

May 24,2024 | 20:55

ప్రజాశక్తి – కొత్తచెరువు (సత్యసాయి జిల్లా) : అప్పులబాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శ్రీసత్యసాయి జిల్లా మండల పరిధిలోని లోచర్ల గ్రామంలో శుక్రవారం చోటు…

ఎస్‌పిలను బదిలీ చేసిన చోటే హింసాత్మక ఘటనలు

May 24,2024 | 20:36

అధికారంలోకి రావడం ఖాయం : మంత్రి బొత్స ప్రజాశక్తి – విజయనగరం టౌన్‌ : ఎస్‌పి స్థాయి అధికారులను బదిలీ చేసిన చోటే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని…