రాష్ట్రం

  • Home
  • జగన్‌ చెప్పిందే చేస్తాడు… బాబు చెప్పి మోసం చేస్తాడు

రాష్ట్రం

జగన్‌ చెప్పిందే చేస్తాడు… బాబు చెప్పి మోసం చేస్తాడు

Apr 28,2024 | 21:15

పులివెందుల్లో ఇంటింటి ప్రచారంలో వైఎస్‌ భారతి ప్రజాశక్తి -పులివెందుల టౌన్‌ :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పింది చేస్తాడని, టిడిపి అధినేత చంద్రబాబు చెప్పి మోసం చేస్తాడని సిఎం…

సిపిఎం ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థులను గెలిపించండి

Apr 28,2024 | 21:04

– కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ ప్రజాశక్తి – కురుపాం :విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గానికి, అరకు పార్లమెంటు నియోజకవర్గానికి సిపిఎం తరుపున పోటీ…

సార్వజనీన వైద్యంతోనే ఆరోగ్య భద్రత

Apr 28,2024 | 20:50

– ఐఎంఎ హాలు ప్రారంభంలో జాతీయ అధ్యక్షులు అశోకన్‌ – ఆరోగ్య ప్రణాళిక ప్రమాణ పత్రం విడుదల ప్రజాశక్తి-విజయనగరం కోట :సార్వజనీన వైద్యంతోనే అందరికీ ఆరోగ్య భద్రత…

టిడిపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే గోవర్థన్‌రెడ్డి

Apr 28,2024 | 20:45

ప్రజాశక్తి – బాపట్ల :బాపట్ల మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్థన్‌రెడ్డి ఆదివారం టిడిపిలో చేరారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో తాడేపల్లిలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.…

ఎపిలో రూ.14కోట్ల విలువైన 66 కేజీల బంగారం స్వాధీనం

Apr 28,2024 | 16:53

అమరావతి :    ఎపిలో పోలీసుల తనిఖీల్లో 14 కోట్ల విలువైన 66 కేజీల బంగారాన్ని ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ-హైదరాబాద్‌ వెళ్లే జాతీయ రహదారి…

సమస్యాత్మకమైన పోలింగ్‌ కేంద్రాల్లో జిల్లా పోలీస్‌ అబ్జర్వర్‌ పరిశీలన

Apr 28,2024 | 16:15

ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల) : సమస్యాత్మకమైన పోలింగ్‌ కేంద్రాలను జిల్లా పోలీస్‌ అబ్జర్వర్‌ కెప్టెన్‌ ఎంకే.అయ్యప్ప ఆదివారం పరిశీలించారు. మండల పరిధిలోని పందిళ్ళపల్లి రామన్నపేట గ్రామాల్లో ఉన్న 8…

అల్లూరి ఎంపి అభ్యర్థి పి.అప్పలనరసని గెలిపిద్దాం : సిపిఎం నేతలు

Apr 28,2024 | 16:04

ప్రజాశక్తి-హుకుంపేట (అల్లూరి) : హుకుంపేట మండలంలోని పట్టం పంచాయతీ బూరువలస, అమనగిరి గ్రామాల్లో పర్యటించి ఎంపి అభ్యర్థి అప్పలనర్శ గెలిపించాలని ఆదివారం ప్రచారం చేపట్టారు. ముందుగా రెండు…

శంషాబాద్‌ విమానాశ్రయంలో చిరుత సంచారం

Apr 28,2024 | 15:26

హైదరాబాద్‌ :    శంషాబాద్‌ విమానాశ్రయంలో చిరుత కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున విమానాశ్రయ పెట్రోలింగ్‌ సిబ్బంది రన్‌వైపై చిరుతను గుర్తించారు. వెంటనే విమానాశ్రయ సిబ్బంది అటవీశాఖ…

తాగునీటి కోసం మాదలవారిగూడెంవాసుల ఆందోళన

Apr 28,2024 | 15:21

ప్రజాశక్తి-గన్నవరం (కృష్ణా) : మాదలవారిగూడెం కొండగట్టు చుట్టూ ఉన్న నివాసితులకు తాగునీటి ఎద్దడి సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ట్యాంకర్ల…