రాష్ట్రం

  • Home
  • ఆటోను ఢీకొట్టిన లారీ – నలుగురు మృతి

రాష్ట్రం

ఆటోను ఢీకొట్టిన లారీ – నలుగురు మృతి

Apr 29,2024 | 08:51

ప్రజాశక్తి-అమలాపురం (కోనసీమ) : ఆటోను లారీ ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందిన ఘటన ఆదివారం అర్థరాత్రి అమలాపురంలోని మామిడికుదురు మండలంలో జరిగింది. నగర గ్రామానికి చెందిన కొమ్మాబత్తుల…

ప్రచండ భానుడు

Apr 29,2024 | 08:43

– నంద్యాల, కడపలో 45.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : భానుడు భగభగ మండిపోతున్నాడు. మరో రెండు రోజుల్లో మే నెల సమీపిస్తుండటంతో…

పథకాలు కాదు..భారాలు ఎంత వేస్తారో చెప్పండి

Apr 29,2024 | 08:38

-ప్రజలపై ధరలు, పన్నుల భారాలు మోపబోమని హామీ ఇవ్వాలి -రాజకీయాలను శాసిస్తున్న కార్పొరేట్లను సాగనంపండి -ఇండియా వేదిక అభ్యర్ధులను గెలిపించాలి సిపిఎం రాష్ట్రకార్యదర్శి శ్రీనివాస రావు అమరావతి:…

బ్యాంకు ఖాతాల్లోకి పింఛన్లు

Apr 29,2024 | 08:37

ఖాతా లేని వారికి ఇంటి వద్దనే పంపిణీ – మే 1న ఖాతాలో జమ – 5వ తేదీ లోపు పంపిణీ పూర్తి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:సామాజిక భద్రత…

అసెంబ్లీ పరిధిలోనే అరకు ప్రచార అనుమతులు

Apr 28,2024 | 21:56

ఎన్నికల ప్రత్యేక పర్యవేక్షణాధికారికి సిపిఎం వినతిపత్రం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :అరకు పార్లమెంటు ఎన్నికల ప్రచార అనుమతులు ఆయా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఇప్పించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ…

కౌలు రైతులకు న్యాయం చేయాలి – ఎపి కౌలురైతు సంఘం డిమాండ్‌

Apr 28,2024 | 21:55

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :’కౌలు రైతులకు న్యాయం చేయాలని ఎపి కౌలు రైతు సంఘం డిమాండ్‌ చేసింది. రైతు భరోసా పొందడానికి భూ యజమానులకు లేని నిబంధనలను కౌలు…

వడదెబ్బకు మహిళ మృతి

Apr 28,2024 | 21:55

ప్రజాశక్తి – నందిగామ ఎన్‌టిఆర్‌ జిల్లా నందిగామ మండలం రాఘవాపురం గ్రామ సిపిఎం శాఖ కార్యదర్శి కటారపు విఠల్‌రావు సతీమణి కళావతి (48) వడదెబ్బతో ఆదివారం మృతి…

ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

Apr 28,2024 | 21:45

ప్రజాశక్తి-మదనపల్లి (అన్నమయ్య జిల్లా) :చెరువులోకి దూకి ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో జరిగిన విషాదకర ఘటనకు సంబంధించి పోలీసులు, మృతురాలి కుటుంబ…

న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం

Apr 28,2024 | 21:24

– వైఎస్‌.షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌ ప్రజాశక్తి-కడప :న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని వైఎస్‌ షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌ అన్నారు.…