వేతన ఒప్పందం కోసం ఫుడ్ ఫ్యాట్స్ కార్మికుల రిలే నిరాహార దీక్షలు
ప్రజాశక్తి- తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి) : యాజమాన్యం మొండి వైఖరి వీడి వెంటనే వేతన ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫుడ్ ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (3ఎఫ్)…
ప్రజాశక్తి- తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి) : యాజమాన్యం మొండి వైఖరి వీడి వెంటనే వేతన ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫుడ్ ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (3ఎఫ్)…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మరికొన్ని రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవనున్న నేపథ్యంలో మురుగు, పంట కాల్వల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి, నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలని ఎపి…
పనులను పరిశీలించిన సిఎస్ జవహర్రెడ్డి ప్రజాశక్తి-భోగాపురం (విజయనగరం జిల్లా) : భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని జిఎంఆర్ ప్రతినిధులను…
ప్రజాశక్తి-విజయవాడ : పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా దేశ సమైక్యత – ఎదురవుతున్న సవాళ్ళు అనే అంశంపై సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు స్మారకోపన్యాసం లైవ్..…
ప్రజాశక్తి-తిరుపతి: రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. రేణిగుంట – గుల్బర్గా స్టార్ అలియన్స్ విమాన సర్వీసును ఆ సంస్థ రద్దు చేసింది. దీంతో విమానాశ్రయంలోనే మధ్యాహ్నం…
ప్రజాశక్తి – తిరుమల : తిరుమలలో మరోసారి రెండు చిరుత పులుల సంచారం కలకలం రేపింది. అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్టు వద్ద సోమవారం సాయంత్రం చిరుతలను…
పల్నాడు : పల్నాడు జిల్లాలో జూన్ 5వ తేదీ వరకు 144 సెక్షన్ కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ లత్కర్ శ్రీకేష్ బాలాజీ తెలిపారు. సోమవారం మీడియా సమావేశంలో…
ప్రజాశక్తి-బంగారుపాళ్యం (చిత్తూరు) : షెడ్డు నిర్మించుకోవడానికిగాను వ్యవసాయ మార్కెట్లోని రోడ్డు మార్గంలో ఉన్న చెట్లను తొలగిస్తుండగా… రైతులు అడ్డుకున్నారు. ఈ ఘటన సోమవారం బంగారుపాళ్యం మండల కేంద్రంలోని…
తెలంగాణ : ఎండలు, వాతావరణంలో మార్పుల కారణంగా … కోళ్ల వ్యాపారం బాగా దెబ్బతింది. ముఖ్యంగా తెలంగాణలో కోడి ధర అమాంతం పెరిగింది. చికెన్ కొనాలంటేనే మాంసాహారులు…