రాష్ట్రం

  • Home
  • బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

రాష్ట్రం

బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

Mar 28,2024 | 09:35

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో బిస్కెట్ తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న కాటేదాన్ ప్రాంతంలో ఈ పరిశ్రమలో తెల్లవారుజామున…

2 నుంచి ‘ఫ్రమ్‌ది డెస్క్‌ ఆఫ్‌ది ప్రిన్సిపల్‌ సెక్రటరీ’ 

Mar 28,2024 | 08:34

పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యార్థుల్లో ప్రతిరోజూ చదువుకునే అలవాటు పెంపొందించడం, విద్యలో వారి సామర్ధ్యం, ప్రగతి గురించి తల్లిదండ్రులకు తెలపడం, ఇంటరాక్టివ్‌…

నాటకరంగం భావితరాల వారసత్వం

Mar 28,2024 | 08:23

నంది అవార్డుగ్రహీత మహమ్మద్‌ మియా ప్రజాశక్తి-కర్నూలు కల్చరల్‌ నాటకరంగం భావితరాలకు వారసత్వ సంపద కావాలని, నాటకరంగానికి పునరుజ్జీవనం కలిగించాల్సింది ప్రభుత్వాలేనని నంది అవార్డుగ్రహీత మహమ్మద్‌మియా అన్నారు. కర్నూలు…

అంగన్‌వాడీ సెంటర్లలో ఒంటిపూట బడులు నిర్వహించాలి

Mar 28,2024 | 08:20

స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి లేఖ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎండల తీవ్రత వల్ల అంగన్‌వాడీ సెంటర్లకు వస్తున్న ప్రీ స్కూలు…

ఆనాటి హామీలు ఏమయ్యాయి?

Mar 28,2024 | 07:12

టిడిపి, జనసేన, బిజెపిలకు జగన్‌ ప్రశ్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకహాదా ఇచ్చిందా? ప్రొద్దుటూరు ‘మేమంతా సిద్ధం’ సభలో సిఎం జగన్‌ ప్రజాశక్తి-కడప ప్రతినిధి : రాష్ట్ర ప్రజలకు…

పామాయిల్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం – రూ.35 లక్షల ఆస్తి నష్టం

Mar 27,2024 | 22:38

ప్రజాశక్తి – రాజానగరం (తూర్పు గోదావరి) :తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామంలో సుమా రిఫైనరీస్‌లో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. యాజమాన్యం వివరాల మేరకు..…

‘సీమ’కు గోదావరి జలాలు

Mar 27,2024 | 22:08

-పవర్‌లూములు, చేనేత కార్మికులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ -రాబోయే ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు -50 ఏళ్లు నిండిన బిసిలకు పింఛన్‌ -‘ప్రజాగళం’ సభల్లో…

యర్రజర్ల నిక్షేపాలు విశాఖ ఉక్కుకు కేటాయించండి- సిఎస్‌కు వి. శ్రీనివాసరావు లేఖ

Mar 27,2024 | 22:00

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :యర్రజర్ల కొండ ఐరన్‌ నిక్షేపాలను విశాఖ ఉక్కుకు కేటాయించాలని, జిందాల్‌కు అప్పగించేందుకు ప్రయత్నించడం సరికాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.…

పురందేశ్వరి ఇంట్లో కూటమి నేతల భేటీ

Mar 27,2024 | 23:01

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపిాజనసేనాబిజెపి కూటమి నేతలు బుధవారం సమావేశమయ్యారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి నివాసంలో బుధవారం ఈ భేటీ జరిగింది. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు…