రాష్ట్రం

  • Home
  • కడపలో హై అలర్ట్‌ – పిఎఫ్‌ఐ సభ్యుడు సలీం అరెస్ట్‌

రాష్ట్రం

కడపలో హై అలర్ట్‌ – పిఎఫ్‌ఐ సభ్యుడు సలీం అరెస్ట్‌

Mar 3,2024 | 10:27

కడప : కడప జిల్లాలో టెర్రరిస్టు లింకులపై తీవ్ర కలకలం రేగింది. బెంగళూరు పేలుళ్ల ఘటన నేపథ్యంలో… మైదుకూరులో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. మైదుకూరు మండలం చెల్రోపల్లె…

నేడు పల్స్‌పోలియో

Mar 3,2024 | 10:33

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ : అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం ఆదివారం నిర్వహించనున్నారు. అలాగే సోమ, మంగళవారాల్లో మాపప్‌ కార్యక్రమాన్ని…

దేశ అవసరాలు తీర్చేందుకు పెట్రో వర్సిటీ : మోడీ

Mar 3,2024 | 08:56

భవన నిర్మాణానికి వర్చువల్‌గా భూమిపూజ ప్రజాశక్తి – సబ్బవరం (అనకాపల్లి) : దేశ అవసరాలను తీర్చడం కోసం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం, ఎనర్జీ (ఐఐపిఇ –…

శ్రీవారి లడ్డూ ధర తగ్గించలేం..డయల్‌ యువర్‌ ఈవో ఏవి.ధర్మారెడ్

Mar 3,2024 | 08:48

శ్రీవారి లడ్డూ ధర తగ్గించలేం..డయల్‌ యువర్‌ ఈవో ఏవి.ధర్మారెడ్డిప్రజాశక్తి- తిరుమల: యువకులైన శ్రీవారి సేవకులు క్యూలైన్లు, శ్రీవారి ఆలయంలో భక్తులకు సేవలందించేందుకు ముందుకు రావాలని టీటీడీ ఈవో…

10న వైసిపి మేనిఫెస్టో

Mar 3,2024 | 08:47

– వైసిపి రీజనల్‌ కోఆర్డినేటర్‌ విజయసాయిరెడ్డి – మేదరమెట్ల ‘సిద్ధం’ సభ పోస్టర్‌, ప్రచార పాట ఆవిష్కరణ ప్రజాశక్తి-ఒంగోలు సబర్బన్‌ : బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఈ…

పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి అంబటి రాంబాబు

Mar 3,2024 | 08:43

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్‌ (పల్నాడు) : పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఏరియా…

స్వర్ణాంధ్ర అధ్యాపకుడికి డాక్టర్‌ ప్రదానం

Mar 3,2024 | 08:38

ప్రజాశక్తి-నరసాపుర (పశ్చిమ గోదావరి జిల్లా) : మండలంలోని సీతారాంపురంలో ఉన్న కళాశాల వద్ద సిఎస్‌సిఈ డిపార్ట్‌మెంట్‌లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఎస్‌.ఉమామహేశ్వరరావు ఆంధ్ర యూనివర్సిటీ నుండి డాక్టర్‌…

బ్యాంకింగ్‌ రంగంలో ఖాళీలను భర్తీ చేయండి- బెఫీ ధర్నాలో వక్తల డిమాండ్‌

Mar 3,2024 | 08:24

భర్తీకాని లక్ష పోస్టులు ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :బ్యాంకుల్లో ఉన్న క్లరికల్‌, ఇతర ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. బ్యాంక్‌ ఎంప్లాయీస్‌…

మహాబలిపురం బీచ్‌లో విషాదం

Mar 3,2024 | 08:23

-చిత్తూరు జిల్లాకు చెందిన విద్యార్థి మృతి -మరో ఇద్దరు గల్లంతు ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌, పలమనేరు :తమిళనాడు రాష్ట్రం మహాబలిపురం బీచ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిత్తూరు…