అప్పుల బాధతో యువ కౌలురైతు ఆత్మహత్య
ప్రజాశక్తి – మాచర్ల (పల్నాడు జిల్లా) : అప్పుల బాధతో యువ కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లా మాచర్ల మండలంం కంభంపాడులో ఆదివారం వెలుగు…
ప్రజాశక్తి – మాచర్ల (పల్నాడు జిల్లా) : అప్పుల బాధతో యువ కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లా మాచర్ల మండలంం కంభంపాడులో ఆదివారం వెలుగు…
అమరావతి : గుంటూరు నగరంలో కలుషిత నీరు తాగి అనారోగ్యంపాలైన బాధితుల కోసంహెల్ఫ్లైన్ అందుబాదులోకి తీసుకొచ్చామని ఏపీ మంత్రి విడదల రజిని వెల్లడించారు. ఆదివారం గుంటూరులో ఆమె…
తిరుపతి: తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో దొంగ ఓట్ల వ్యవహారంలో పోలీసులపై ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. అప్పటి తిరుపతి నగర తూర్పు, పశ్చిమ సీఐలు…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా దుగ్గిరాలలో శుభమ్ మహేశ్వరి కోల్డ్ స్టోరేజిలో జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణ జరిపి బాధిత రైతులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ…
-టిడిపి అధికారంలోకి వస్తే ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్లాంట్ను కాపాడుతుంది -ఏటా డిఎస్సి నిర్వహణ -‘శంఖారావం’లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి:విశాఖ…
– ప్రభుత్వ పాఠశాలల విభాగంలో విజేత కుప్పం జడ్పి స్కూల్ – ప్రయివేటు పాఠశాలల విభాగంలో కాకినాడ ఆదిత్య హైస్కూల్ ప్రజాశక్తి-చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) :పల్నాడు జిల్లా…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల ముద్రణలో రూ.120 కోట్ల దోపిడీ జరిగిందని టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. పేపర్ ధర భారీగా తగ్గిన…
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సెలవు కావడంతో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మఅతిచెందారు. ఈ ఘటన మండలంలోని అమ్మాపురం…
హైదరాబాద్: జూబ్లీహిల్స్ హనీట్రాప్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. స్థిరాస్తి వ్యాపారి పుట్టరాము అలియాస్ సింగోటం రామన్న (36) హత్యకేసులో.. నిందితురాలిగా ఉన్న హిమామ్ బీ వివరాలను…