రాష్ట్రం

  • Home
  •  అప్పుల బాధతో యువ కౌలురైతు ఆత్మహత్య

రాష్ట్రం

 అప్పుల బాధతో యువ కౌలురైతు ఆత్మహత్య

Feb 12,2024 | 08:09

ప్రజాశక్తి – మాచర్ల (పల్నాడు జిల్లా) : అప్పుల బాధతో యువ కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లా మాచర్ల మండలంం కంభంపాడులో ఆదివారం వెలుగు…

గుంటూరు డయేరియా బాధితుల కోసం హెల్ఫ్‌లైన్‌ : ఏపీ మంత్రి రజిని

Feb 12,2024 | 07:42

అమరావతి : గుంటూరు నగరంలో కలుషిత నీరు తాగి అనారోగ్యంపాలైన బాధితుల కోసంహెల్ఫ్‌లైన్‌ అందుబాదులోకి తీసుకొచ్చామని ఏపీ మంత్రి విడదల రజిని వెల్లడించారు. ఆదివారం గుంటూరులో ఆమె…

తిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్లు.. పోలీసులపై ఈసీ కొరడా

Feb 12,2024 | 07:38

తిరుపతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో దొంగ ఓట్ల వ్యవహారంలో పోలీసులపై ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. అప్పటి తిరుపతి నగర తూర్పు, పశ్చిమ సీఐలు…

కోల్డ్‌స్టోరేజి అగ్ని ప్రమాదంపై విచారణ జరిపి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి : సిపిఎం

Feb 11,2024 | 21:58

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా దుగ్గిరాలలో శుభమ్‌ మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజిలో జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణ జరిపి బాధిత రైతులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ…

‘ఉక్కు’ భూములు కాజేసేందుకు యత్నం

Feb 11,2024 | 21:47

-టిడిపి అధికారంలోకి వస్తే ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్లాంట్‌ను కాపాడుతుంది -ఏటా డిఎస్‌సి నిర్వహణ -‘శంఖారావం’లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి:విశాఖ…

ముగిసిన రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్‌ సంబరాలు

Feb 11,2024 | 20:41

– ప్రభుత్వ పాఠశాలల విభాగంలో విజేత కుప్పం జడ్‌పి స్కూల్‌ – ప్రయివేటు పాఠశాలల విభాగంలో కాకినాడ ఆదిత్య హైస్కూల్‌ ప్రజాశక్తి-చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) :పల్నాడు జిల్లా…

పాఠ్యపుస్తకాల ముద్రణలో రూ.120 కోట్ల దోపిడీ -టిడిపి నేత పట్టాభి

Feb 11,2024 | 20:38

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల ముద్రణలో రూ.120 కోట్ల దోపిడీ జరిగిందని టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమర్శించారు. పేపర్‌ ధర భారీగా తగ్గిన…

ఈత కోసం వెళ్లి నీట మునిగిన ఇద్దరు బాలురు

Feb 11,2024 | 16:33

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సెలవు కావడంతో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మఅతిచెందారు. ఈ ఘటన మండలంలోని అమ్మాపురం…

జూబ్లీహిల్స్‌ హనీట్రాప్‌ కేసులో హిమాంబి అరెస్ట్‌

Feb 11,2024 | 15:56

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ హనీట్రాప్‌ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. స్థిరాస్తి వ్యాపారి పుట్టరాము అలియాస్‌ సింగోటం రామన్న (36) హత్యకేసులో.. నిందితురాలిగా ఉన్న హిమామ్‌ బీ వివరాలను…