రాష్ట్రం

  • Home
  • తెలంగాణా సాయుధ రైతాంగ ఉద్యమ చీఫ్‌ కొరియర్‌ చెన్నారెడ్డికి సిపిఎం నేతల పరామర్శ

రాష్ట్రం

తెలంగాణా సాయుధ రైతాంగ ఉద్యమ చీఫ్‌ కొరియర్‌ చెన్నారెడ్డికి సిపిఎం నేతల పరామర్శ

Dec 28,2023 | 11:56

  ప్రజాశక్తి – రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్‌ జిల్లా) : తెలంగాణ రైతాంగ పోరాటంలో చీఫ్‌ కొరియర్‌గా పనిచేసిన ఎన్‌టిఆర్‌ జిల్లా రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి గ్రామానికి చెందిన…

ఒకే రోజు ఏడు నాటికలు

Dec 28,2023 | 10:48

  నంది నాటకోత్సవాల్లో అద్భుత నటనతో ఆకట్టుకుంటున్న నటీనటుల ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరులోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రదర్శిస్తున్న నంది నాటకోత్సవాలు బుధవారం ఐదో…

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు 

Dec 28,2023 | 10:16

  రూ.30 లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ : రాత్రి వేళల్లో ఇళ్లు, బ్యాంకులల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు మోస్ట్‌ వాంటెడ్‌ అంతర్రాష్ట్ర దొంగల…

వలంటీర్లకు రూ.750 ప్రోత్సాహకం

Dec 28,2023 | 08:51

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అదనపు సేవ కోసం వలంటీర్లకు కార్పొరేషన్‌ నిధుల…

మరో అవకాశం కోసం ఎమ్మెల్యేల క్యూ

Dec 28,2023 | 08:46

రీజనల్‌ కో-ఆర్డినేటర్లతో సిఎం భేటీ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 2024 ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై వైసిపిలో ఎడతెగని చర్చ నడుస్తోంది. మొదటి విడతలో 11 నియోజకవర్గాలకు…

నిధులు గంగపాలు..అంగన్‌వాడీలు వీధులపాలు : వి. శ్రీనివాసరావు విమర్మ

Dec 28,2023 | 08:41

ప్రజాశక్తి – ఒంగోలు బ్యూరో : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేశారని, ఇరిగేషన్‌ నిధులను నీళ్లపాలు చేశారని..రెండు వారాలకు పైగా సమ్మెలో ఉన్న అంగన్‌వాడీలను…

మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి

Dec 28,2023 | 08:48

అంగన్‌వాడీల ఆందోళన ఉధృతం విజయవాడలో సమ్మె శిబిరం కూల్చేసిన పోలీసులు ప్రజాశక్తి- యంత్రాంగం : ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో అంగన్‌వాడీలు సమ్మెను ఉధృతం చేశారు. మంత్రులు,…

వైసిపి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ గాలం?

Dec 28,2023 | 08:17

త్వరలో షర్మిలతో పాటు పలువురి చేరిక సమన్వయ కమిటీ సమావేశంలో చర్చ ప్రజాశక్తి-న్యూఢిల్లీ, అమరావతి బ్యూరో : టిక్కెట్లు నిరాకరించడంతో అసంతృప్తిలో ఉన్న వైసిపి ఎంఎల్‌ఏలకు కాంగ్రెస్‌…

సీపీఎం కుటుంబంపై వైసిపికి చెందిన వ్యక్తి దాడి

Dec 28,2023 | 07:08

ప్రజాశక్తి-నెల్లూరు : సిపిఎం నెల్లూరు రూరల్ మండల కమిటీ సభ్యుడు సుధీర్ ఇంటిపై, సుధీర్ ఇంట్లో లేని సమయంలో వైసిపి పార్టీకి చెందిన కాకి రాంబాబు ఇంట్లోకి…